Saturday, April 20, 2024

మందుబాబులకు జరిమానా

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మద్యం సేవించి వాహానాలు నడిపిన 18 మందికి రూ. 43 వేల జరిమనా విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. గత ఐదు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేయగా 18 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రిత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు రాగా సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమేశ్‌బాబు మందు హాజరు పరుచగా విచారణ చేసి రూ.45 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు నిబంధనలు , ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహానాలు నడపాలని వాహనదారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News