Tuesday, October 22, 2024

మూడో టెస్ట్ లో డకెట్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ చేశాడు. మొదటి నుంచీ దూకుడుగా ఆడుతున్న డకెట్ 88 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్ తో 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 26 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 148 పరుగులు. ఒలీపోప్ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

అంతకుముందు టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (112) సెంచరీలు చేయగా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కు నాలుగు వికెట్లు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News