Sunday, April 28, 2024

మనీలాండరింగ్ కేసు : పంజాబ్ మాజీ ఎమ్‌ఎల్‌ఎ సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ED arrests former Punjab MLA Sukhpal Singh Khaira

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ మాజీ ఎమ్‌ఎల్‌ఎ సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి ) అరెస్టు చేసింది. ఆయనను అదుపులో తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఖైరా నివాసంపై ఇడి దాడులు జరిగాయి. డ్రగ్ కేసు నిందితుల తోను, నకిలీ పాస్‌పోర్టు రాకెటీర్ల తోను ఖైరాకు సంబంధాలు ఉన్నాయని ఇడి ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తాను తీవ్రంగా వ్యతిరేకించినందుకు తనను లక్షంగా పెట్టుకుని ఈ అరెస్టు జరిగిందని ఖైరా ఆరోపించారు. ఇటీవలనే ఖైరా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News