Sunday, May 12, 2024

తొలి వికెట్ కోల్పోయిన పాక్… 89/1

- Advertisement -
- Advertisement -

దుబాయ్: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్ బాబర్ అజమ్ 39 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్(40), ఫాఖర్ జమాన్ (02)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News