Sunday, May 5, 2024

జమ్ముకశ్మీర్ మాజీ సిఎంకు ఈడీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ED issues summons to Farooq Abdullah

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు శుక్రవారం ఈడీ నోటీసులిచ్చింది. ఈ నెల 31 విచారణకు హాజరుకావాలని ఫరూక్ కు నోటీసుల్లో తెలిపింది. ఫరూక్ ను ఏ కేసులో విచారణకు పిలిచారో చెప్పేందుకు ఈడీ విముఖత చూపినట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ స్కాం కేసులో విచారణకు పిలిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ పూర్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News