Tuesday, March 21, 2023

జనగామలో కలెక్టర్ భవనం పైకి ఎక్కి దంపతులు పెట్రోల్ పోసుకొని…

- Advertisement -

జనగామ కలెక్టర్ కార్యాలయ భవనం పైకి ఎక్కి దంపతులు హల్‌చల్ చేశారు.తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని భవనంపైకి ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. సోమవారం నరసింహారావు, రేవతి దంపతులు సోవారం గ్రీవెన్స్ సెల్‌ నుంచి పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News