Friday, April 26, 2024

Finance Bill: లోక్‌సభలో చర్చ లేకుండానే నినాదాల మధ్య ఆర్థిక బిల్లు ఆమోదం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగానే ఆర్థిక బిల్లు- 2023న చర్చలేకుండానే లోక్‌సభలో ఆమోదం పొందింది. కాగా లోక్‌సభ మార్చి 27 నాటికి వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News