Sunday, April 28, 2024

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసులో ఇవాళ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. గతంలో రాహుల్‌కు వ్యతిరేకంగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కారణంగా రాహుల్‌గాంధీకి లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. జిల్లా కోర్టు, హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద కూడా రాహుల్‌కు ఊరట లభించలేదు.

Also Read: సలార్ టీజర్‏లో నటుడిని గుర్తుపట్టారా?..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News