Monday, April 29, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.62కోట్లు

- Advertisement -
- Advertisement -

 Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 33,971మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 12,252మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.2.62కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.

 Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News