Friday, April 19, 2024

ఐడిఎ బొల్లారంలో దారుణం

- Advertisement -
- Advertisement -

husband kills wife in sangareddy district

బొల్లారం: సంగారెడ్డి జిల్లాలోని ఐడిఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహా అనే వ్యక్తి కట్టుకున్న భార్యను, అత్తను దారుణంగా హత్యచేశాడు. మృతులను భార్య స్వరూప, అత్త ఎల్లమ్మగా గుర్తించారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు నర్సింహాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

husband kills wife in sangareddy district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News