Monday, April 29, 2024

నిరాశపర్చిన రాహుల్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

 IND vs SA 3rd ODI: KL Rahul dismissed for 9

కేప్ టౌన్: మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(9) మరోసారి నిరాశపర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(23)తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్(46) పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం బారత్ 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.

 IND vs SA 3rd ODI: KL Rahul dismissed for 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News