Monday, April 29, 2024

పేకాడుతున్న ఏడుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Seven arrested for poker game

 

హైదరాబాద్ : పేకాట శిబిరంపై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏడుగురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.43,090 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని కవాడిగూడలో ఓ ఇంట్లో పేకాడుతున్నరని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఆర్గనైజర్ బాలరాజు, సుధాకర్, రవి, రాజేష్, అశోక్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించగా రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News