Saturday, July 27, 2024

కివీస్ మెరుపులు.. భారత్ టార్గెట్ 204

- Advertisement -
- Advertisement -

అక్లాండ్: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో కివీస్ జట్టు టీమిండియాకు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(30), మన్రో(59) శుభారంభం అందించగా.. కెప్టెన్ విలియమ్సన్(51), టేలర్(54)లు అర్థ సెంచరీలతో చెలరేగారు. కివీస్ బ్యాట్స్ మెన్ల జోరుకు భారత బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

India Need 204 runs to win against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News