Friday, April 26, 2024

దేశంలో కొత్తగా మరో 3వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 3011 new coron cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,011 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి 28మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 4,301మంది కోలుకున్నారు. కాగా, తాజా కేసులతో దేశంలో మొత్తం కేసులు 4.45కోట్లకు చేరాయి. ఇందులో 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 5,28,701 మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 36,126 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  ఇక, దేశవ్యాప్తంగా 218కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 3011 new coron cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News