Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 8582 fresh COVID-19 cases today

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఇండియాలో 8,582 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో నాలుగు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,761కు చేరుకుంది. గత 24 గంటల్లో 4,435 మంది రోగులు కోవిడ్ నుండి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 4,26,52,743కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 44,513 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News