Monday, April 29, 2024

సాంకేతిక లోపంతో మూడు గంటలు గాల్లోనే ఫ్లైట్ చక్కర్లు

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌కు పెను ప్రమాదం తప్పింది. బేగంపేట విమానాశ్రయంలో సాంకేతక లోపంతో విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించినా.. కుదరకపోవడంతో ఎయిర్ ఫోర్స్ ఫైట్ మూడు గంటలకు పైగా గాల్లోనే తిరిగింది. ఆ తర్వాత విమానాశ్రయంలో సేఫ్ గా లాండింగ్ కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 15మంది ఉండడంతో అధికారులు టెన్షన్ పడినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News