Thursday, May 9, 2024

IPL 2024: ఫిలిప్ విధ్వంసం.. బెంగళూరుకు ముందు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజన్ లీగ్ దశలో భాగంగా కోల్ కతాపై బెంగళూరు డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(48, 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) మెరపులు మెరింపించాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(50) అర్థశతకంతో రాణించిగా.. చివర్లో రింకూ సింగ్(24), ఆండ్రూ రస్సెల్(27), రమన్ దీప్ సింగ్(24)లు ధనాధన్ ఇన్నింగ్స్ అలరించాడు. దీంతో కోల్ కతా, బెంగళూరు జట్టుకు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

బెంగళూరు బౌలర్లలో యష్ దయల్, కెమెరున్ గ్రీన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరజ్, ఫర్గుసన్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News