Thursday, April 25, 2024

బోల్తాపడిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News