Friday, July 11, 2025

ఖమ్మం సభ ఒక చరిత్ర కావాలి : కెసిఆర్ దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

హైదరబాద్ :  ఖమ్మంలో ఈ నెల 18న బిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో 100 ఎకరాలలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభ విజయవంతం కోసం బిఆర్ఎస్ నేతలు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా నేడు ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాట్లను ముగ్గురు మంత్రులు పర్యటించి పర్యవేక్షించనున్నారు. ఖమ్మం సభ ఒక చరిత్ర కావాలని జిల్లా నేతలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News