Monday, April 29, 2024

తిరుమలలో భక్తుల రద్ధీ

- Advertisement -
- Advertisement -

Less Devotees in Tirumala

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. గురువారం ఒక్క రోజే భక్తులు శ్రీవారికి 5.65 కోట్లు నగదు రూపంలో హుండీలో కానుకలు సమర్పించారు.  72,216 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 32,338 మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News