Friday, July 11, 2025

ఉప్పల్ లో స్కైవాక్ నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ఉప్పల్:  సంగారెడ్డి జిల్లా భవానినగర్ కు చెందిన ఫ్రాన్సిస్ (42) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో స్కైవాక్ నుండి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది.

స్వల్ప గాయాల పాలైన సదరు వ్యక్తిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News