Thursday, March 28, 2024

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

man killed in sand tractor collision in sircilla

రాజన్నసిరిసిల్ల: ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన విషాదఘటన సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక నెహ్రునగర్‌కు చెందిన కనుకుంట్ల కనుకయ్య(49) అనే నేత కార్మికుడు పనులు ముంగించుకొని ఇంటికి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అతని తలపగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

man killed in sand tractor collision in sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News