Sunday, April 28, 2024

డిప్యూటీ సిఎం భట్టితో మెగాస్టార్ చిరంజీవి దంపతుల భేటి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు గురువారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో డిప్యూటీ సిఎం భట్టీని చిరంజీవి సత్కరించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలను పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం సతీమణి మల్లు నందినీ విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News