Thursday, September 18, 2025

రేపు మునుగోడుకు మంత్రి మల్లారెడ్డి రాక

- Advertisement -
- Advertisement -

మునుగోడుః రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మంగళవారం మునుగోడు మండల కేంద్రానికి రానున్నారు. మండలకేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు స్థానిక శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News