Wednesday, April 24, 2024

అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు చేరుకున్నారు. మరీ కాపేసట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్‌కు ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం బిఎసి సమావేశం ఉంటుంది. సోమవారం బడ్జెట్ ప్రవేశం పెట్టాలని నిర్ణయం తీసుకుంటారు. శాసన సభ, శాసన మండలిలో సలహా కమిటీ సమావేశాలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News