Sunday, April 28, 2024

మొక్కను నాటిన ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా వేల్పూర్‌లోని తన ఇంటి వద్ద కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని ఎంఎల్‌ఎ ప్రశాంత్ రెడ్డి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News