Sunday, April 28, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వెంకన్న సర్వ దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 60,110 మంది భక్తులు దర్శించుకోగా 21,445 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు ఉందని టిటిడి అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News