Tuesday, May 21, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు పేర్కొన్నారు. శ్రీవారిని 62,005 మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు ఉందని టిటిడి తెలిపింది.

Also Read: ఉద్యమ పాట ఆగింది..తెలంగాణ గుండె చెదిరింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News