Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
మంత్రి కెటిఆర్కు మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక అరుదైన బహుమతి
మన తెలంగాణ/హైదరాబాద్: పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక ఆయనకు అరుదైన బహుమతి సిద్ధం చేసింది. స్వయంగా కెటిఆర్ అభిమాని అయిన స్వప్నిక ఆదివారం ఆయన జన్మదినం...
మార్కెట్లో స్వచ్చమైన తేనే “గిరి నేచర్” విడుదల
గిరిజన సహకార సంస్థకు సిఎస్ అభినందనలు
హైదరాబాద్ : స్వచ్ఛమైన తేనే “ గిరి నేచర్” ను తెలంగాణ గిరిజన సహకార సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా...
శ్రీశైలంలో పవర్ హౌస్ను సందర్శించిన వినోద్కుమార్
హైదరాబాద్ : శ్రీశైలంలోని జెన్కో అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ హైడ్రో పవర్ స్టేషన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. శనివారం జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్...
రాష్ట్రంలో వరదలపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ...
గురుకులాల్లో ప్రవేశాలకు రెండో జాబితా విడుదల
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల రెండో జాబితాను విడుదల చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను సాంఘీక, గిరిజన, బిసి, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో...
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెట్టింపు రైస్ మిల్లులు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెట్టింపు రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో 1800 ఉంటే నేడు 3400కు...
జన్మదిన వేడుకలకు మంత్రి కెటిఆర్ దూరం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది...
ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలగకూడదు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సిఎం కెసిఆర్ ఫోన్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఫోన్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వదర పరిస్థితిపై సిఎం ఆరా తీశారు....
ప్రముఖ నటుడు అర్జున్ కు మాతృ వియోగం!
బెంగళూరు: ప్రముఖ నటుడు అర్జున్ సార్జాకు మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ (85) శనివారం ఉదయం కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె బెంగుళూరు అపోలో ఆస్పత్రిలో...
మళ్లీ ముంచెత్తిన వాన
మహబూబాబాద్ జిల్లాలో 22 సెం.మీ. వర్షపాతం
షీయర్ జోన్ ప్రభావంతో 26వరకు రాష్ట్రంలో భారీ,
ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూర్యాపేట
జిల్లాలో పాలేరు వాగు పొంగి వ్యవసాయ క్షేత్రంలో
చిక్కుకున్న...
2,440
పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
త్వరలో నోటిఫికేషన్లు జారీ : హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్...
చెస్ ఒలింపియాడ్కు కెసిఆర్కు ఆహ్వానం
తమిళనాడు సిఎం తరఫున
ఆహ్వాన అందించిన ఎంపి గిరిరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్...
గన్తో కాల్చుకుని లాయర్ ఆత్మహత్య
హైదరాబాద్ : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి తన లైసెన్స్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఎపి...
నకిలీ డాక్టర్ అరెస్ట్
రష్యా మెడికల్ కాలేజీ నకిలీ సర్టిఫికేట్తో పలు ఆస్పత్రుల్లో వైద్యం
గతంలో పిఆర్ఓ, కాంపౌండర్గా పనిచేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: నకిలీ వైద్య సర్టిఫికేట్తో పలువురు అమాయకులకు వైద్యం చేస్తున్న...
24న గిరిజన ఫైన్ఆర్ట్స్ స్కూల్ ప్రవేశ పరీక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్ స్కూల్లో 6వ తరగతిలో అడ్మీషన్ల కోసం ఈ నెల 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నర్సాపూర్లోని ఈ ఫైన్...
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం….
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
షీయర్ జోన్ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు
ఆరెంజ్, ఎల్లో అలర్ట్ను జారీ చేసిన వాతావరణ శాఖ
ఐదు జిల్లాల్లో అతిభారీ,
18 జిల్లాల్లో...
హుస్సేన్సాగర్లోనే గణేష్ నిమజ్జనం : భాగ్యనగర్ ఉత్సవ సమితి
హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్సాగర్లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్రావు వెల్లడించారు. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం ఈ ప్రకటన చేసింది....
ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపిన కెటిఆర్
హైదరాబాద్ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల...
పాదచారుల భధ్రతకు జిహెచ్ఎంసి కృషి
ఫిరోజ్గూడ పుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మేయర్
హైదరాబాద్: రోడ్లపై పాదచారులు ప్రమాదాల భారిన పడకుండా వారి భద్రత కోసం నగర వ్యాప్తంగా అనేక పుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని జిహెచ్ఎంసి మేయర్...