Wednesday, May 15, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Political buz in hyderabad from today

నేడు, రేపు రాజకీయ సందడే

ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీలు, హోర్డింగులు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం నేడు ప్రధాని రాక రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి యశ్వంత్‌సిన్హా స్వాగతానికి టిఆర్‌ఎస్ భారీ సన్నాహాలు మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజుల పాటు...

టెట్ ఫలితాలు విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అధికారులు ఫలితాలను వెల్లడించారు. ఈ మేరకు టెట్ ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరి చారు. టెట్...

బంగారం రూ.55 వేలకు చేరొచ్చు

పసిడిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన ప్రభుత్వం న్యూఢిల్లీ : ఇకపై వచ్చే పండుగల సీజన్లలో, పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలను కొనుగోలు మరింత భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని...
462 new covid cases reported in telangana

కొత్తగా 462 కొవిడ్ కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...462 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,01,406కు చేరింది....

నగరంలో యశ్వంత్ సిన్హా పర్యటన…

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10...
Minister Satyavathi Rathod on women safety

మహిళల భద్రతలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి

మహిళల రక్షణకు సిఎం అత్యధిక ప్రాధాన్యం కార్యదర్శులు సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ : మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ...
Presidential candidate yashwant sinha visit to hyderabad

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌: శనివారం హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టిఆర్‌ఎస్ పార్టీ ఘన స్వాగతం పలకనుంది. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన స్వాగతం...
4.90 lakh Without helmets cases in six months

ఆరు నెలలు… 4.90లక్షల కేసులు

హెల్మెట్ కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడంలేదు పిలియన్ రైడర్లపై 2.54లక్షల కేసులు నమోదు హైదరాబాద్: బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నా వాహనదారులు పట్టించుకోవడంలేదు. దీంతో రైడర్లు ప్రాణాలు...
KTR tweet PM Modi about Pradhan Mantri Awas Yojana

ప్రధాని మోడీకి మంత్రి కెటిఆర్‌ లేఖ !

హైదరాబాద్‌: ‘ఆవో-దేఖో-సీకో’ అంటూ ప్రధాని నరేంద్రమోడీకి మంత్రి కెటిఆర్‌ లేఖ రాశారు. ‘‘జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డిఎన్ఏలో విద్వేషాన్ని, సంకుచిత్వం...
Arrest of interstate marijuana smugglers

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

106కిలోల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్ హైదరాబాద్: గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్‌ను రాచకొండ పరిధిలోని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు, భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి...
Public charging centers for electric vehicles

ఎలక్ట్రిక్ వాహనాలకు పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటు

గ్రేటర్ పరిధిలో 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు హెచ్‌ఎండిఎ పరిధిలో మారో100ప్రతిపాదన. ప్రయోగాత్మకంగా నగరంలో14పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటు హైదరాబాద్: ఎలక్ట్రికల్ వాహన దారులకు శుభవార్త, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రికల్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు...

ఇది బిజెపి నేతలకు విజ్ఞానయాత్ర

బిజెపి సమావేశాలపై మంత్రి జగదీష్‌రెడ్డి హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతిని ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు. దీని...
Amartya Sen said that biggest crisis facing India is collapse of country

అతి పెద్ద సంక్షోభం.. దేశ పతనం

మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ‘దేశ పతనం‘ అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. కోల్‌కతాలో సాల్ట్ లేక్ ప్రాంతంలో అమర్త్యసేన్ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
interstate drug supplier arrested in hyderabad

అంతరాష్ట్ర డ్రగ్స్ సప్లయ్‌దారుడి అరెస్ట్

4కిలోల ఓపియం, రూ.2లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్ హైదరాబాద్: అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు....
Restrictions at TSPSC Exam Centres

రాజ్‌భవన్ పరిసరాల్లో భారీ భద్రత

బస చేయనున్న ప్రధాని మోదీ 4,000మందితో బందోబస్తు ఏర్పాటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హైదరాబాద్: ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం దేశ ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు...
Dasara movie huge schedule started

‘దసరా’ భారీ షెడ్యూల్ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న 'దసరా' షూటింగ్‌ ను పునఃప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో...
KCR should enter the country's politics: TRS NRI

కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి

ఏ ఎన్నారైను అడిగినా ముక్తకంఠంతో ఇదే నినాదం 52వ ఎన్నారై టిఆర్‌ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభోత్సవంలో టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల హైదరాబాద్: సిఎం కెసిఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం...
Telangana Govt decides to Permanent study circles

అన్ని జిల్లాల్లో శాశ్వత స్టడీ సర్కిళ్ళు

86 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ సమీక్షా సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర వ్యాపితంగా 86 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం...

ప్రధాని మోడీజీ.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుక్రవారం లేఖ రాశారు. ఆవో...దేఖో...సీకో అని లేఖలో తెలిపారు. ప్రధాని మోడీజీ.... తెలంగాణలో అభివృద్ధిని చూసి పాఠాలు నేర్చుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు....
Minister Gangula Kamalakar

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల

హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయనని తెలిపారు. ప్రస్తుతం సీజన్...

Latest News