Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అడిగే దమ్ముందా?.. బిజెపి నాయకులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులపై పలు పశ్నలతో ద్వజమెత్తారు. చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్...
కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...
దావోస్కు కెటిఆర్
దారిలో మూడు రోజులపాటు లండన్ పర్యటన
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న మంత్రి కెటిఆర్
లండన్లో, దాసోస్లో వివిధ కంపెనీల యజమానులు, సిఇఒలతో ప్రత్యేక సమావేశాలు దాసోస్లో రెండు రౌండ్టేబుల్ సమావేశాలు
ఫార్మా,...
సిఎం కెసిఆర్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతిపై నేడు ప్రగతిభవన్లో సమీక్ష
ఉదయం 11గంటలకు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె, పట్టణ ప్రగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో...
ఎపి నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, లాయర్ నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు బిసి ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్లకు చోటు కల్పించారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం...
ఎపి మరో ఉల్లంఘన
నిబంధనలకు రెడ్కో
జలసంఘం అనుమతి లేకుండానే కృష్ణా జలాలతో గ్రీన్కో పవర్ ప్రాజెక్టు
కర్నూల్, నంద్యాల జిల్లాల సరిహద్దులో5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్షంతో రూ.15వేల కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు శంకుస్థాపన...
తడి ధాన్యమూ కొంటాం
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు...
కొత్తగా 38 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,930 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...38 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,665కు చేరింది....
రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి
జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...
రోడ్లను అక్రమించిన పూల వ్యాపారులకు భారీ జరిమానాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లను అక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై జిహెచ్ఎంసి కొరఢా ఝూళిపించింది. పలువురు వ్యాపారులకు అధికారులు భారీగా జరిమానాలను విధించారు. గోషామహల్లోని జాంబాగ్లోని పూల మార్కెట్లో వ్యాపారులకు కేటాయించిన స్థలాల్లో...
పల్లెప్రగతితో కానవస్తున్న అద్భుత ప్రగతి
పచ్చల హారంగా మారుతున్న గ్రామాలు
ఇప్పటికే మారిన గ్రామసీమల రూపురేఖలు
మెరుగు పడిన మౌలిక సదుపాయాలు
పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
20వ తేదీ నుంచి ఐదవ విడత...
వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్?
మన తెలంగాణ / హైదరాబాద్ : వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని మామిడిపల్లి లోని పహాడీషరీఫ్ దర్గాకు సంబంధించిన స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు...
తెలంగాణలో గిరిజన సంస్కృతికి పెద్ద పీట
మ్యూజియంలలో గిరిజన మూలాలు
భవిష్యత్ తరాలకు దిక్సూచిగా
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ మ్యూజియంలు
మన తెలంగాణ / హైదరాబాద్ : అంతరించి పోతున్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక...
ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని మైదాన ప్రాంతాలకు సమీపంలోని అడవుల్లో ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ జరుగుతోంది. సమీప ప్రాంతాల్లో నివాసముండే స్థానికులు అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరిస్తున్నారు. వేసవిలో ఆకురాల్చే సమయం...
ఎవరెస్ట్ను అధిరోహించిన అన్వితారెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్వతారోహకురాలు అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. భువవగిరికి చెందిన పడమటి మధుసూధన్రెడ్డి, చంద్రకళ దంపతులకు 1997లో జన్మించిన అన్విత రెడ్డి జన్మించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో బేసిక్,...
భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర
అదేబాటలో మరికొన్నికూరగాయలు
ప్రకృతి వైపరిత్యాలతో తగ్గిన దిగుబడి
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: మార్కెట్లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో టామాటా ధర సెంచరీ కొట్టేసింది. కేరళలో కిలో టమాటా రూ.100కు చేరింది....
క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై సిబిఐ దాడులు
హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్పూర్లో నిందితులపై కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎస్ క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు సంబంధించి హైదరాబాద్ నగరంలో నాలుగు ప్రాంతాలలో సిబిఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్పూర్లలో బెట్టింగ్ మాఫియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని...
ఈనెల 19వ తేదీన ఆటో, క్యాబ్, లారీల బంద్
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్,...
సుల్తాన్ బజార్ లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం….
హైదరాబాద్: భాగ్యనగరంలోని సుల్తాన్బజార్లో మంగళవారం ఉదయం ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వస్త్రం దుకాణం మొత్తం పెద్దగా పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది...
రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్నిరోజులుగా సూర్యుడి తాపానికి గురవుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. రాగల రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...