Home Search
పంచాయతీ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
విఆర్వోల సర్దుబాటు
రెవెన్యూ మినహా ఇతర శాఖలకు
బదిలీ జూనియర్ అసిస్టెంట్
హోదాలో పోస్టింగ్ జిఓ 121
జారీ కలెక్టర్లకు బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : విఆర్ఓలను రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆయా...
వజ్రోత్సవాలకు కోటి జెండాలు సిద్ధం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం
ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
సహాయ, పునరావాస కార్యక్రమాలపై సిఎస్ టెలీ కాన్ఫరెన్స్
సహాయ, పునరావాస కార్యక్రమాలపై
జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ వర్షాలు,...
సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
అన్ని జిల్లాల కలెక్టర్లు కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేసుకోవాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను
అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల...
నిరంతర వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: సిఎస్ సోమేశ్ కుమార్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలి
సమృద్ధిగా కురిసే వర్షాలతో హరితహారాన్ని విజయవంతం కావాలి
ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలి
వివిధ శాఖలో అధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా...
మహిళకు వరం
సెర్ప్-ఫ్లిప్కార్ట్ మధ్య ఒప్పందం
స్వయం సహాయక
మహిళా సంఘాల
ఉత్పత్తులకు
పాన్ ఇండియా మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా
40కోట్ల ఫ్లిప్కార్ట్
వినియోగదారులతో
అనుసంధానం
ఈ ఏడాది
రూ.500 కోట్ల
వ్యాపారం లక్షం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో సువర్ణాధ్యాయం...
ఏపి ఆర్థిక సంఘాన్ని నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘాన్ని(AP Finance Commission) నియమించకపోవడంపై హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు...
కామారెడ్డిలో 5వ విడత ప్రల్లె ప్రగతి కార్యక్రమం…
కామారెడ్డి: 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...
మధ్యాహ్నం 2 గంటలకు ప్రల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం…
వరంగల్: శుక్రవారం నుంచి 15 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరులో ఉదయం 9 గంటలకు పల్లెప్రగతి కార్యక్రమాన్ని...
ఉపాధి నిధుల్లో కోత వద్దు
కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి
రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం
18కోట్ల పని దినాలను
ఆమోదించాలి బకాయి పడిన
రూ.97కోట్ల 35లను వెంటనే
చెల్లించాలి గతంలో మాదిరిగా
ఎస్సి, ఎస్టిలకు...
9,168 గ్రూప్-4 పోస్టులు
భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్పిఎస్సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం...
గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన సోమేశ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలి
తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిఎస్ సోమేష్కుమార్ ఆదేశించారు. ఇటీవల...
పల్లెప్రగతితో కానవస్తున్న అద్భుత ప్రగతి
పచ్చల హారంగా మారుతున్న గ్రామాలు
ఇప్పటికే మారిన గ్రామసీమల రూపురేఖలు
మెరుగు పడిన మౌలిక సదుపాయాలు
పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
20వ తేదీ నుంచి ఐదవ విడత...
ముగిసిన బిసి కమిషన్ బృందం పర్యటన
తమిళనాడులో రిజర్వేషన్లు, కులగణన పద్దతులు, సంక్షేమ పథకాల అధ్యయనం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాస్త్రీయంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవలంభించాల్సిన పద్దతులపై తమిళనాడుకు అధ్యయానికి వెళ్లిన బిసి కమిషన్ బృందం తన పర్యటన...