Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు చేయాలి
కలెక్టరేట్ ఎదుట 2వ రోజు కార్మిక సంఘాల ధర్నా
హన్మకొండ ప్రతినిధి: కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, సీఐటీయూ జిల్లా నాయకుడు...
ఢిల్లీ బానిసలకు ఆత్మగౌరవానికి పోటీ
నిజామాబాద్: ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. తెలంగాణ అభివృద్ధి ప్రధాత సిఎం కెసిఆర్ సంచలన నాయకుడు అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు....
బిజెపి హటావో.. దేశ్ కో బచావో
వరంగల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కా పాడుకునేందుకు బీజేపీ హటావో.. దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ...
అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: నామా
ఢిల్లీ: మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. లోక్ సభలో నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరస్తిస్తూ ధర్నా…
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
కార్మిక సంఘాల రెండు రోజుల మహా ధర్నాలకు ఏ ఐ వై ఎఫ్ సంపూర్ణ మద్దతు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను...
ఇమ్రాన్ కు జైలు
పాకిస్తాన్లో ‘పడగనీడ ప్రజాస్వామ్యం’ నడుస్తున్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. అక్కడ ప్రజలెన్నుకొన్న ఏ ప్రభుత్వమైనా సైన్యం సంతృప్తి మేరకే పని చేయవలసి వుంటుంది గాని, స్వతంత్రంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం బొత్తిగా...
చమురు కంపెనీలకు భారీ లాభాలు.. సామాన్యుడికేదీ ఊరట?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్ష కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ధరలతో ప్రయోజనం
పెరిగిన పెట్రో ధరలనే కొనసాగిస్తూ సామాన్యుడిపైనే భారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు జూ న్ త్రైమాసిక...
రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు....
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరాజు
మన తెలంగాణ/మోత్కూరు: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ అని, ప్రకాశం శర్మ స్ఫూర్తితో యువత ప్రభుత్వ...
పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ
హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి...
ఎనిమిదేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్లుపిఐ) మైనస్ -4.12 శాతానికి తగ్గింది. డబ్ల్యుపిఐ వరుసగా మూడో నెల క్షీణతను నమోదు చేసింది. 8 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి...
ఎంత పని చేశావ్ టమాటా… కూర వండిన భర్త… భార్య కనిపించడం లేదు
భోపాల్: టమాటాల ధరలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కిలో టమాటాల ధర రూ.120 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది. టమాటాల కొనడానికి పేద, మధ్య తరగతి ప్రజలు వణుకుతున్నారు. టమాటాలు అనే...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
దేశంలో ఇవిల వినియోగం
ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
ప్రతి జిల్లాలకు 10 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
కసరత్తు చేస్తున్న రెడ్కో అధికారులు
హైదరాబాద్: పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు మరింత ప్రోత్సహించేందుకు రెడ్కో(తెలంగాణ పునరుద్దరణ ఇంధన వనరుల వనరుల సంస్థ) అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ చార్జింగ్...
గ్రామాల్లో పార్టీని బలోపేతం చేద్దాం… కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఫరూఖ్నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు....
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కామరెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 25 వ వార్డు నుండి 25 కుటుంబాలకు చెందిన వంద మంది బుధవారం మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్...
కేంద్రంలోని బిజెపి పాలనలో ఎస్సి,ఎస్టిలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయి
హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రజలపై 50 శాతం అఘాయిత్యాల సంఘటనలు పెరిగాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహ ఆరోపించారు. నేషనల్...
నాలుగు రెక్కల కవిత్వం
ఇటీవల ఏ పత్రికలో చూసినా సాంబమూర్తి లండ కవిత్వమే. మామూలు వాక్యానికి కూడా కవిత్వం అత్తరు అద్దే కళ అతని దగ్గర ఉంది. ఉద్దానం విషాదంపైనైనా,ఢిల్లీలో రైతుల పోరాటాలపైనైనా, స్త్రీల సమస్యలపైనైనా,కార్పొరేట్ సంస్కృతి...
సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు
ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులను మెట్రోరైలు గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్...