Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...
కేంద్రం గుడ్ న్యూస్.. కోటి గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు, ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామాన్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో భారత దేశం గణనీయమైన అభివృద్ది సాధించబోతుందని...
తమిళనాడులో పోలీస్లపై మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం
చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్
బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...
రాష్ట్రాల హక్కులను హరించిన కేంద్ర బిజెపి పదేళ్ల పాలన : సిఎం స్టాలిన్
చెన్నై: కేంద్రం లోని బీజేపీ పదేళ్ల పాలన ...రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోయేలా చేసిందని, విద్య, భాష, ఆర్థిక, న్యాయ రంగాల్లో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తూనే ఉంటోందని, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె...
ప్రధాని పీఠం మళ్లీ మోడీదే: మంత్రి స్మృతి ఇరానీ
దావోస్ : ఈ ఏడాది ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి గద్దె ఎక్కుతారని ప్రపంచ నేతలు దృఢ నమ్మకంతో ఉన్నారని, మోడీ విధానం, సామాజిక సంస్కరణలు కొనసాగుతాయని వారు ఎదురుచూస్తున్నారని...
ఆర్థిక పతనం దిశగా చైనా!
చైనాలో ఏం జరుగుతోంది? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోస్యాల సంగతేమిటి? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్...
కేంద్ర బడ్జెట్లో మహిళా రైతులకు శుభవార్త !
పెట్టుబడి సాయం రూ. 12,000కి పెంపు
జవవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం...
ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యం
మన రాజకీయ ప్రయోజనాలకోసం అధికార పక్షం తెలంగాణను అప్పు ల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దని బిఆర్ఎస్ ఎం ఎల్ఎ, మాజీ ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం సభలో ప్రభుత్వం విడుదల...
కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కొండా...
నేడు అసెంబ్లీకి ఆర్థిక శ్వేతపత్రం
అప్పులు, ఆదాయంపై చిట్టా విప్పనున్న ఆర్థిక మంత్రి
అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్
అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు నివేదన
ఆర్ధికశాఖా మంత్రి భట్టి కీలకోపన్యాసం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆదాయంపై శ్వేతపత్రం...
కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
బిసిల అభివృద్ధికి రూ. రెండు లక్షల కోట్లు కేటాయించాలి
దేశవ్యాప్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్కు సిఫార్స్ చెయ్యాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్కు బిసి నేతల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో...
ఐదేళ్లలో భారత్ 5వ ఆర్థిక శక్తి
న్యూఢిల్లీ : భారతదేశం వచ్చే ఎనిమిదేళ్లలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తి అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరపు రెండో ద్వితీయార్థం లో ఆర్థిక ప్రగతి...
మా ప్రశ్నలకు బదులేది? ఆర్థిక మంత్రికి చిదంబరం సూటి ప్రశ్న
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉందని చెపుతున్నారు తప్పితే తమ మూడు ప్రశ్నలకు కిమ్మనలేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం విమర్శించారు....
తుపాన్ నష్టం..రూ.5060 కోట్ల కేంద్ర సాయం కోరిన స్టాలిన్
చెన్నై : మిచౌంగ్ తుపాన్ బీభత్సంతో తమిళనాడు లోని చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులకు అపార నష్టం సంభవించిందని ఈ ప్రాంతాలను ఆదుకోడానికి తక్షణం రూ.5060 కోట్ల మేరకు తాత్కాలిక సహాయం అందించాలని...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ తన వార్షిక అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని 2023 ఎడిషన్లో నలుగురు భారతీయులు చేర్చబడ్డారు. ఈ జాబితాలో...
కేంద్రం అప్పులు 57 శాతం… తెలంగాణ అప్పులు 28 శాతం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో వందల లక్షల కోట్లు అప్పులు చేసి కార్పొరేట్లకు అప్పు మాఫీ చేశాడని, కానీ పేదలను పట్టించుకోలేదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు....
తెలంగాణను కాంగ్రెస్కు ఏటిఎం కాన్వివం: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం కానివ్వబోమని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేదనే.. గ్యారెంటీ అనే కొత్త...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంపూర్ణ మద్దతు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల...
కర్నాటకకు పోయి ఆరా తీద్దాం సిద్ధమా?: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి హామీ ఏమైందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఐదు ట్రిలియన్లు ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న హామీ ఏమైందన్నారు. కర్నాటక మాడల్...