Home Search
వనస్థలిపురం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
ఉష్ణోగ్రతలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందుతూ, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. శంషాబాద్, ఆదిబట్ల - చార్మినార్తో పాటు నాంపల్లి, సరూర్నగర్, మలక్పేట్, దిల్సుఖ్నగర్,...
ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు
స్నేహితులుగా పరిచయం అవుతారు
ఛాటింగ్, ఫొటోలు తీసుకున్న తర్వాత మొదలుపెడతారు
ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు
మార్ఫింగ్ ఫొటోలను అప్లోడ్ చేస్తున్న నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ముందు స్నేహితుడిగా పరిచయం అవుతారు, తర్వాత ఛాటింగ్ చేస్తారు, సన్నిహితంగా ఉన్నప్పుడు...
రాచకొండలో 14 మంది ఇన్స్స్పెక్టర్ల సరెండర్
ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సిపి
మనతెలంగాణ, సిటిబ్యూరోః రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 14 మంది ఇన్స్స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు సరెండర్ చేస్తూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాలు జారీ...
ఔటర్పై రెండు కార్లు ఢీ..
మేడ్చల్ : అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొని ఫల్టికొటి ఎదురుగా వస్తున్న మరొక కారుపై పడడంతో కారు నుజ్జు నుజ్జు అయి కారులో ఉన్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన...
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
మిర్యాలగూడ ః నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి వస్తుండగా, అద్దంకి ,నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్గా...
అమెరికాలో యాదాద్రి వాసి అనుమానాస్పదంగా మృతి
న్యూయార్క్: అమెరికాలో వనస్థలిపురం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ లో లెక్కల కరుణాకర్ రెడ్డి దుర్మరణం చెందాడు. మంగళవారం అనుమానాస్పదస్థితిలో స్విమ్మింగ్ పూల్ లో కరుణాకర్ రెడ్డి మృతి...
రెండో దశ 70 కి.మీ.
మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ
ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త మార్గాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
నాలుగు కొత్త కారిడార్లలో మెట్రో నెట్వర్క్ నిర్మాణానికి సిఎం రేవంత్ ఆమోదం?
మన తెలంగాణ/ హైదరాబాద్: ...
రాచకొండలో నలుగురు ఇన్స్స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ ఇన్స్స్పెక్టర్ శ్రావణ్కుమార్, వనస్థలిపురం ఇన్స్స్పెక్టర్ జలంధర్రెడ్డి, నేరెడ్మెట్ ఎస్హెచ్ఓ...
భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు
హైదరాబాద్లో 1,243, సైబరాబాద్లో 1,241. రాచకొండలో 517
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు
కేసులు నమోదు చేసిన పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు...
సిఎంఒ కార్యాలయంలో కేటు గాడు అరెస్టు
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎంఒ కార్యాలయంలో ఓ వ్యక్తి అరెస్టు కలకలం రేపుతోంది. తెలంగాణ సిఎం పబ్లిసిటీ సెల్ లో ఓ దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్ అవతారం ఎత్తి అరెస్ట్ అయ్యాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్,...
ఎల్బినగర్లో పోలీసుల పక్షపాత ధోరణి
సీఈఓ వికాస్రాజ్కు ఫిర్యాదు చేసిన మధుయాష్కీగౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో పోలీసులు తనకు అటంకాలు కల్గిస్తూ ఇతర పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి మధుయాష్కి గౌడ్...
హవాలా మనీ పట్టుకున్న పోలీసులు
సిటిబ్యూరోః ఎన్నికల సందర్భంగా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అబిడ్స్లో నిర్వహించిన తనిఖీల్లో బైక్పై తరలిస్తున్న రూ.45,90,000 లక్షలు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన...
అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్టు
సిటిబ్యూరోః అనుమానించి భార్యను హత్య చేసిన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....ఎపిలోని ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, కొనిజేడు గ్రామానికి చెందిన తన్నీరు బాలకోటయ్య నగరంలోని...
భార్యను హత్య చేసిన భర్త
సిటిబ్యూరోః విడిగా ఉంటుందని కోపంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....విజయపురి కాలనీకి చెందిన షాలిని(32), బాలకోటయ్యకు 15...
ఎసిబి వలలో అవినీతి తిమింగలం
మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో ఎసిబి దాడులు
రూ. 4.56 కోట్ల విలువైన నగదు స్వాధీనం
అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన అధికారులు
మన తెలంగాణ/ హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు భారీ తిమింగలం...
ప్లాస్టిక్ని నియంత్రిద్దాం : డిసిపి బత్తిని సాయి శ్రీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎల్బి నగర్ డిసిపి బత్తిని సాయిశ్రీ అన్నారు. రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు...
30మంది విద్యార్థులకు అస్వస్థత
మంచాల: కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మంచాల మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినీలు ఫుడ్ పాయిజన్కు...
బడుగుల జీవితాల్లో సర్కారు వెలుగులు
హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో తెలంగాణ సర్కారు వెలుగులు నింపుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న పోరాట స్పూర్తితో బిసిలు...
రాచకొండ పోలీసుల అదుపులో పోకిరీలు
సిటిబ్యూరోః యువతులు, మళలను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలను రాచకొండ షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో వేధింపులకు గురిచేస్తున్న 51మందిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిపై కేసులు నమోదు చేయగా, మరికొందరికి వారికి...
భార్య ఆనందాన్ని దూరం చేయాలని కుమారైను చంపిన కసాయి తండ్రి
ఎల్బీనగర్ : ఏనిమిదేళ్ల ఏళ్ల కన్న కూతురిని కసాయి తండ్రి కిరాతకంగా చంపిన ఘటన అబ్దల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థ్దలిపురం ఏసిపిలో కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల...