Home Search
వైద్యారోగ్యశాఖ - search results
If you're not happy with the results, please do another search
ఉచిత విద్యుత్పై రిఫరెండానికి వచ్చే దమ్ముందా?
హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్ రేవంత్రెడ్డిది నాలుకా? తాటిమట్టా?...
24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం!.. మీకు దమ్ముందా?
కాంగ్రెస్కు మంత్రి హరీశ్రావు సవాల్
హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్...
జనాభ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలి
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: జనాభ పెరుగుదలను నియంత్రించేందుకు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ...
పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలి
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్: ప్రాథమిక పాఠశాలలు,హైస్కూల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పటల్స్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, జాతీయ...
వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయి..
దేశం మొత్తం ఎంబిబిఎస్ సీట్లలో43 శాతం మనవే
ట్విట్టర్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న...
నిమ్స్ పై నిందలేయొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ ఆసపత్రిపై కొందరు ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవగాహన...
తెలంగాణ వైద్యసేవలు దేశానికే ఆదర్శం
సంగారెడ్డి : వైద్య సేవలు అందించడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని వైద్య సేవలు తెలంగాణలో అందుతున్నాయని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్...
కంటి శస్త్ర చికిత్స సులభంగా నిర్వహించేందుకు ఫ్యాకో యంత్రాలు
రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి: కంటి శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా...
1827 నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అనుమతులు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్...
1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ...
వైద్యానికి పెద్దపీట
భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం
వైద్యారోగ్య...
ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా...
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట
వైద్యారోగ్యశాఖలో సమూల మార్పులకు సిఎం కెసిఆర్ శ్రీకారం
గజ్వేల్: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తోందని ఆమేరకు అధికంగా నిధులను కెటాయిస్తున్నదని ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా...
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా... ప్రముఖ ప్రభుత్వ దవాఖాన ‘నిమ్స్’...
వంద రోజులకు చేరువలో కంటి వెలుగు
94 పనిదినాల్లో కోటి 60 లక్షల 89 వేల 744
మందికి కంటి పరీక్షలు
మొదటి విడతతో పోల్చితే
10 లక్షల కంటే ఎక్కువ స్క్రీనింగ్
22 లక్షల 44 వేల 267 మందికి రీడింగ్...
ఆ నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ
హైదరాబాద్: తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్ ఉండదన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ నేడు...
తహశీల్దార్ కార్యాలయాలన్నీ తనిఖీ చేసిన మంత్రి హరీశ్రావు
సదాశివపేట: ధరణి రిజిస్ట్రేషన్లతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రభుత్వం తీసుకు వచ్చిన నిర్ణయంతో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం...
ఇంటర్ ఆడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలి
సంగారెడ్డి: ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.కాశీనాథ్
సిద్దిపేట: హజ్ వెళ్లే యాత్రికులకు హజ్ హౌస్ సిద్దిపేటలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.కాశీనాథ్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా...