Tuesday, April 16, 2024
Home Search

సత్యపాల్ మాలిక్ - search results

If you're not happy with the results, please do another search
BD Mishra sworn in as Governor of Meghalaya

మేఘాలయ గవర్నర్‌గా బిడి మిశ్రా ప్రమాణం

షిల్లాంగ్: మేఘాలయ నూతన గవర్నర్‌గా బిడి మిశ్రా మంగళవారం ఇక్కడి రాజ్‌భవన్‌లో పదవీ స్వీకారం చేశారు. భారత సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి పదవీ విరమణ అనంతరం 2017 నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా...
Preparations for assembly elections in Jammu and Kashmir

జెకె ఎన్నికలకు ఏర్పాట్లు స్పీడ్

ఇవిఎంలు, ఓటర్ల జాబితాల కసరత్తు శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత , రాష్ట్రం విభజితం అయిన తరువాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి....
No Entry for CBI in Telangana

కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు పనుల్లో లంచాలు… 16 చోట్ల సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ కిష్టార్ కేంద్రం కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రమేయంతో లంచాల బాగోతం సాగిందన్న ఆరోపణలపై దేశం మొత్తం మీద 16...
Meghalaya Governor Satyapal Malik criticizes Agneepath

యువత పట్ల నయవంచన.. దగానే

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ భగ్‌పత్ : అగ్నిపథ్ సైనిక ఉద్యోగావకాశం కాదు యువతను దగా చేయడమే అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ స్కీంను పరిశీలించి తగు...
Rs crore corruption in Jammu and Kashmir projects

జమ్ముకశ్మీర్ ప్రాజెక్టుల్లో రూ. కోట్ల లంచగొండితనం…

రూ.300 కోట్లు లంచం ఇవ్వజూపారని మాజీ గవర్నర్ మాలిక్ ఆరోపణ రెండు కేసుల నమోదు... 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ స్కీమ్, కురు హైడ్రోపవర్ ప్రాజెక్టు సివిల్...

రైతుల డిమాండ్లు తీర్చకుంటే బిజెపికి మళ్లీ అధికారం అసాధ్యం

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక సంచలన వ్యాఖ్యలు జైపూర్(రాజస్థాన్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే...
Centre working to stop water of India share in Pakistan

మన నీళ్లు పాకిస్థాన్‌కు వెళ్లకుండా ఆపనున్నాం: నితిన్ గడ్కరీ

  నాగపూర్‌ : మన వాటా నీళ్లు పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలిపి వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దాంతో, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌కు...

Latest News