Home Search
కిడ్నీ - search results
If you're not happy with the results, please do another search
సర్కారు దవాఖానాల్లో సకల సేవలు
వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ...
5 రోజుల శిశువు అవయవాలతో ముగ్గురికి కొత్త జీవితం
బ్రెయిన్డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. గుజరాత్...
ఈ వయసువారికి డయాబెటిస్-2 వస్తే.. 14 ఏళ్లు కోల్పోవాల్సిందే..
30 ఏళ్ల వయసులో డయాబెటిస్ 2 వస్తే ఆయుక్షీణత
ది లాన్సెట్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: ముఫ్పై ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సంక్రమిస్తే వారి ఆయుప్రమాణం 14 ఏళ్లు తగ్గిపోతుందని 'ది...
30 ఏళ్ల వయసులో డయాబెటిస్ 2 వస్తే 14 ఏళ్లు తగ్గనున్న ఆయుః ప్రమాణం
న్యూఢిల్లీ : ముఫ్పై ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సంక్రమిస్తే వారి ఆయుప్రమాణం 14 ఏళ్లు తగ్గిపోతుందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ అధ్యయనం వెల్లడించింది. అత్యధిక ఆదాయం కలిగిన...
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో జబ్బుల బారిన పడుతున్నారు
బిపి, షుగర్ ఉండడం వల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతింటున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకప్పుడు సంక్రమిత...
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
సిఎంలు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితిమైన ఎయిర్స్ అంబులెన్స్లు పేదలకు అందుబాటులోకి తీసుకువస్తాం
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం
పేదల పట్ల సిఎం కెసిఆర్కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య...
కూతురే కొడుకై..
రుద్రంగి: కూతురే కొడుకై తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలీ...
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్రావు
సిఎం కెసిఆర్ ఎంఎన్జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్...
నిమ్స్ సరికొత్త రికార్డు
విజయవంతంగా 100వ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ
నిమ్స్ వైద్యులకు మంత్రి హరీశ్రావు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సం...
ఆగని కొవిడ్ మృత్యుఘోష
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్న ది....
కొవిడ్ అనంతరం ఆకస్మిక మరణాలు
చికిత్స అనంతరం 6.5 శాతం మంది మృతి
ఎన్సిఆర్బి అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో...
కుమారుడికి పునర్జన్మ ఇచ్చిన తల్లి
21 ఏళ్ల వయసులోనే మూత్రపిండాల సమస్య
తన కిడ్నీ దానం చేసిన కన్న తల్లి
మన తెలంగాణ/ హైదరాబాద్ : అతి చిన్న వయసులోనే కిడ్నీ సమస్య వచ్చిన ఓ యువకుడికి అతడి తల్లి తన...
బ్యాడ్మింటన్ ఆడే లాలూకు బెయిల్ ఎ‘లా’?
న్యూఢిల్లీ : అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు తీరిగ్గా బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారని సుప్రీంకోర్టుకు శుక్రవారం సిబిఐ తెలిపింది. పశువుల దాణా స్కామ్ కేసులో లాలూ బెయిల్...
విమానంలో ప్రయాణికుడి రక్తపు వాంతులు
నాగపూర్: ఒక ప్రయాణికుడికి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో ముంబై నుంచి రాంచి వెళుతున్న ఇండిగో విమానాన్ని సోమవారం సాయంత్రం నాగపూర్ ఎయిర్పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది.
తీవ్ర కిడ్నీ వ్యాధి(సికెడి), క్షయ వ్యాధితో...
మాతా శిశు మరణాలు తగ్గించాం
ఈ విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మూడోస్థానం
గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఎంసిహెచ్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో...
90 ఏళ్ల వృదుడికి కేర్ ఆసుపత్రిలో బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ
హైదరాబాద్ : రాయ్పూర్కు చెందిన 90 ఏళ్ల వృదుడికి క్వాడ్రాపూల్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు కేర్ ఆసుపత్రి కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ ప్రతీక్ భట్నాగర్ తెలిపారు. కాళ్లకు ఎలాంటి కోతలు లేకుండా,...
అవసరానికి మించి నీరు తాగితే హైపోనట్రేమియా ప్రమాదం
శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు మంచి నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీరు తక్కువగా తాగితే డీహైడ్రోషన్కు గురవుతామని అందరికీ తెలిసిందే. మరి అధికంగా నీటిని తాగితే...
వృద్ధులకు కూడా స్పెషలిస్టు డాక్టర్లు!
మెడిసిన్ కోర్సు తర్వాత పిల్లల వైద్యం కోసం ప్రత్యేక చదువు పూర్తి చేసిన చిల్డ్రన్ స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నట్లే ముసలాళ్ల కోసం కూడా విడి కోర్సు చేసే వృద్ధుల స్పెషలిస్టులు కూడా ఉంటారు....
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
మహారాష్ట్ర ఆసుపత్రిలో మరణ దారుణాలు
థానే : స్థానిక కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతి చెందారు. ఈ విషయాన్ని పురపాలక సంస్థ కమిషనర్ అభిజిత్ బంగారు...