Home Search
కిడ్నీ - search results
If you're not happy with the results, please do another search
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
మహారాష్ట్ర ఆసుపత్రిలో మరణ దారుణాలు
థానే : స్థానిక కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతి చెందారు. ఈ విషయాన్ని పురపాలక సంస్థ కమిషనర్ అభిజిత్ బంగారు...
ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్లను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు: ధర్మాన
హైదరాబాద్: 14 ఏళ్ల తన పాలనలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రశ్నించారు. శనివారం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు...
నవాబ్ మాలిక్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన్ మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబంధనల కింద ఈమేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును...
మూడున్నర కిలోల కణతి తొలగింపు
వరంగల్: ఓ మహిళ కడుపులో ఉన్న మూడున్నర కిలోల కణితిని తొలగించి సర్జరీని విజయవంతం చేశామని హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ డాక్టర్ రాంప్రసాద్రెడ్డి తెలిపారు. హనుమకొండ జులైవాడకు చెందిన కోరుట్ల స్వరూప...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్ : రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు వి....
అత్యధిక అవయదానాల్లో తెలంగాణదే అగ్రస్థానం
హైదరాబాద్: అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనత కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో...
కాసేపు సరదాగా ఫేక్ న్యూస్
‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు...
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
ఎన్ఐఎ అదుపులో దివంగత మావోయిస్టు భార్య ఆర్కే శిరీష
హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను శుక్రవారం ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూర పాడుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు...
ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు
జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ
కోఠి ఇఎన్టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల
అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ...
చీతా తేజాస్ మరణంపై ఆసక్తికర విషయాలు
ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో బుధవారంనాడు చనిపోయిన చీతా తేజాస్ మరణంపై ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పోస్ట్ మార్టమ్ రిపోర్టు విడుదల చేసిన వన్యప్రాణి వైద్యులు తేజాస్ షాక్...
మహిళకు మంత్రి వేముల భరోసా
హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన ఎస్. తనుశ్రీ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని...
నిమ్స్ పై నిందలేయొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ ఆసపత్రిపై కొందరు ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవగాహన...
సమస్యలను పరిష్కరించడానికి నేనున్నా
దమ్మపేట : సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం అందుబాటులో ఉంటానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని లంకాలపల్లి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు గ్రామస్తులతో...
దాతల సాయం కోసం ఎదురుచూపు
చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన పొన్నాల ఎల్లమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి,...
మిషన్ భగీరథ నీరు భగవంతుడిచ్చిన స్వచ్ఛమైన నీరు
చందూర్: మిషన్ భగీరథ నీరు భగవంతుడు ఇచ్చిన స్వచ్ఛమైన నీరు అని దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆదివారం చందూరు మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి...
అట్టహాసంగా మంచినీళ్ల పండగ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండగ అట్టహాసంగా జరిగింది. గ్రామాల్లో పండగ వాతావరణం తలపించేలా స్థానిక ప్రజలతో మిషన్ భగరథ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ శుద్ది కేంద్రాల వద్ద...
ఉస్మానియా ఆసుపత్రికి రూ.78 లక్షల వైద్య పరికరాల విరాళం
గోషామహల్: నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టిపిసి) అధికారుల బృందం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భా గం గా ఉస్మానియా ఆసుపత్రికి రూ. 78 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను...
ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ సేకరణకు ఎన్టిపిసి సహకారం
ఎంఓయూపై పరస్పరం సంతకాలు
హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్తో కలసి పని చేసేందుకు ఎన్టిపిసి ముందుకు వచ్చింది. ఈ మేరకు మెడికల్ ఎక్విప్మెంట్ సేకరణకు మద్దతుగా సిఎస్ఆర్ కింద హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ,...