Home Search
హుజూర్నగర్ - search results
If you're not happy with the results, please do another search
దొంగలు ఏకమవుతున్నారు.. రైతులారా జాగ్రత్త
సూర్యాపేట: తెలంగాణరాష్ట్రంలో ప్రజలకు,రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయాలనే కపట బుద్దితో దొంగలంతా ఏకమవుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం నేరెడుచర్ల క్లస్టర్ రైతు వేదికలో రైతు సదస్సులో పాల్గొని ప్రసగించారు....
కాంగ్రెస్ వస్తే కోతలు..వాతలే
హుజూర్నగర్ః తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలతో రైతులకు వాతలే మిగులుతాయని రాష్ట్రాన్ని అందకారంలోకి నెడతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. టీపీసీసీ...
ఇండియన్ ఏర్పాటు శుభపరిణామం
సూర్యాపేట:దేశంలో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియన్ కూటమి ఏర్పడటం శుభపరిణామమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని శ్రీలక్ష్మీనరసింహా ఫ ంక్షన్హాల్లో జరిగిన సిపిఐ జిల్లా సమితి రాజకీయ శిక్షణ...
250 కేజీల బెల్లం పట్టివేత
సూర్యాపేట: హుజూర్నగర్ ఎక్పైజ్ శాఖ ఎస్ఐలు, సిబ్బంది దాడులు జరిపి 250 కేజీల బెల్లం, ఐదు లీటర్ల సారాయిని పట్టుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదే శ్ రాష్ట్రం జగ్గయ్యపేట నుండి హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిదిలోని అప్పన్నపేట శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థ్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అప్పన్నపేట సమీపంలో ఆటో బైక్ ఢీకొనడంతో...
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్
సూర్యాపేట: కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని గోవిందాపురంకు చెందిన చుట్టగుల్ల సల్లారావు ఇటీవలె కాలంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాంగ్రెస్...
కాంగ్రెస్వి కపట విధానాలు
సూర్యాపేట: రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట విధానాలని, రైతుల పక్షాన నిలిచిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఇటీవలె అమెరికాలోని తానాలో తెలంగాణ రాష్ట్ర...
రైతుల పట్ల కాంగ్రెస్ కపట విధానాలు: ఎంఎల్ఎ శానంపూడి
హుజూర్నగర్ః రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట విధానాలని, రైతుల పక్షాన నిలిచిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఇటీవలె అమెరికాలోని తానా లో తెలంగాణ...
అలరించిన భజన భక్తిగీతాల గానామృతం పాటల పోటీలు
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శ్రీఅవదూతేంద్ర మణికంఠ భజన బృందం వ్యవస్తాపకులు, ప్రముఖ భక్తి పాటల గాయకులు నాగసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన...
మెరుగైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు కార్పోరేట్ స్ధాయిలో మెరుగైన వైద్యం అందించడం కోసమే చికిత్సకు ముందు చికిత్స తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేయడం జరుగుతుందని హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు....
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సూర్యాపేట: లారీ బైక్ ఢీకొని యువకుడి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంఘటన గరిడేపల్లి మండల పరిధిలోని రాయినీగూడెం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి...
అందరి అభ్యున్నతే కెసిఆర్ ధ్యేయం
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వారి అభ్యున్నతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్యేయమని, అందుకోసమే వివిధ రకాల సంక్షేమఫలాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అందజేయడం జరుగు తుందని హుజూర్నగర్ నియోజకవర్గం...
పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలి
సూర్యాపేట: పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సూర్యాపేట,కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి...
డోర్నకల్- మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!
నల్లగొండ: డోర్నకల్ నుండి కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ సూత్రప్రాయంగా కొత్త రైలుమార్గం మంజూరైనట్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్ను సందర్శించారు....
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
మఠంపల్లి : మండల కేంద్రంతో పాటు మండలంలోని రఘు నాథపాలెం,వర్దాపురం,చెన్నాయిపాలెం,పెదవీడు, బిల్యానాయక్తండా ఆరుగురు లబ్ధ్దిదారులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో మంజూరైన రూ.1లక్ష70వేలు విలువ గల సిఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్ మన్నెం...
ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి
సూర్యాపేట: ట్రాక్టర్ బోల్తాపడి కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు కాగా, బాలుడు మృతి చెందిన సంఘటన హుజూర్నగర్ మండలంలోని వేపలసింగారంలో శుక్రవారం జరిగింది. పట్టణ ఎస్ఐ కట్టా. వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని...
ఐసెట్ ఫలితాలు విడుదల
మన తెలంగాణ/వరంగల్ :- ఎంబిఎ, విద్యా సం వత్సరానికి ప్రవేశాల కోసం మే 26, - 27 తేదిల్లో నిర్వహించిన టిఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను గురువారం తెలంగాణ ఉన్నత విద్యామండలి...
మిషన్ భగీరధ నీళ్ళు అందేదెన్నడు
హుజూర్నగర్: హుజూర్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు మిషన్ భగీరధ నీళ్ళు పూర్తిస్థాయిలో అందేది ఎన్నడని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరీ ప్రశ్నించారు. గురువారం హుజూర్నగర్లో మిషన్ భగీరధ నీళ్ళు రావం...
ముస్లిం సోదరుల అభ్యున్నతి కి కృషి
హుజూర్నగర్ః తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభ్యున్నతి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం బక్రీదు పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు ఈద్గాల వద్ద...
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం
సూర్యాపేట: ప్రతిఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షఅని, సంపూర్ణమైన ఆరోగ్య తెలంగాణే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అందులో భాగంగానే కోట్లాది రూపాయలను వైద్యం కోసం వెచ్చించడం జరగుతుతుందని హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు...