Home Search
కలెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
అకాల వర్షం..అపార నష్టం
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...
ధరణి స్పెషల్ డ్రైవ్కు బ్రేక్
ఇ డ్రైవ్ను ఆపాలని ప్రభుత్వం ఆదేశం
ఎన్నికల పూర్తి అయ్యేవరకు నిలిపివేత
ఎన్నికల విధులకు సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి స్పెషల్ డ్రైవ్కు ఎన్నికల బ్రేక్ పడిం ది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి...
ధరణి సమస్యలకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...
ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీలు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎన్నికల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం ప్రభుత్వం మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు....
సిద్దిపేట కలెక్టర్ కు స్థాన చలనం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈమేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు....
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను శుక్రవారం బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్గా పనిచేస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సిద్దిపేట కొత్త కలెక్టర్గా...
నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం
ములుగు: నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణకానుంది. సమ్మక్క దేవత వనం నుంచి జనంలోకి ఆగమనం చేయనుంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠచేయనున్నారు. ప్రభుత్వం...
రాష్ట్రవ్యాప్తంగా 25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో భారీగా అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా శుక్రవారం మరోసారి పెద్ద ఎత్తున అధికారులను బదిలీ...
మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం
మంథని : పెద్దపల్లి జిల్లా, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్పై శుక్రవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు పాల్గ్గొనడంతో చైర్మన్,...
భారీగా బదిలీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్లు,12మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్గా చిత్రా మిశ్రా నియమితుల య్యారు. నిజామాబాద్ అడిషినల్ కలెక్టర్గా అంకిత్, ఉట్నూరు ఐటిడిఎ...
భారీగా బదిలీలు
మనతెలంగాణ/హైదరాబాద్ :లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 132 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో మల్టీ...
ఒకరిని తొక్కి చంపిన ఏనుగు.. వయనాడ్లో నిరసనల వెల్లువ
వయనాడ్(కేరళ): కేరళ వయనాడ్లోని మనంతవాడిలో శనివారం ఒక అడవి ఏనుగు 42 ఏళ్ల వ్యక్తిని తొక్కి చంపడంతో వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అజి మృతదేహంతో జనం వీధులలో నిరసన ప్రదర్శనలు...
తప్పుల కుప్ప.. లోపాల పుట్ట
ధరణి కమిటీ దృష్టికి అనేక లోపాలను తీసుకెళ్లిన కలెక్టర్లు 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ అత్యంత వివాదాస్పదమైన ధరణి పోర్టల్ నిర్వహణపై బుధవారం కలెక్టర్లతో...
పశు సంవర్ధక శాఖకు అమోయ్ కుమార్
ఆరుగురు ఐఎఎస్ల బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చే స్తూ బుధవారం సి ఎస్ శాంతికుమా రి ఉత్తర్వులు జా రీ చేశారు. హైదరాబాద్, రంగారె...
ధరణి సమస్యలపై త్వరలో కలెక్టర్లతో భేటీ
పోర్టల్ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం: కమిటీ
‘ధరణి’ లొసుగులపై కలెక్టర్లతో చర్చిస్తున్నాం
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం : ధరణి కమిటీ సభ్యులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ధరణి’లో నెలకొన్న స మస్యలపై త్వరలోనే కొన్ని...
జవహర్నగర్లో వేడెక్కిన రాజకీయం
జవహర్నగర్ : జవహర్నగర్లో రాజకీయం వేడెక్కింది. 20మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఎ చామకూర మల్లారెడ్డికి ఝలక్ ఇచ్చారు. నగర మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా అవిశ్వాస...
ఫార్మా గ్రామాలకు భారీగా భూ సేకరణ?
9 జిల్లాల్లో 12 కస్టర్లు...ఒక్కో క్లస్టర్ కు వేయి నుంచి 3వేల ఎకరాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా విలేజ్ కోసం 1,000 నుంచి 3 వేల ఎకరాల భూమి ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే...
అర్ధరాత్రి వేళ పేదల గుడిసెలు కూల్చివేత
హసన్పర్తి: హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం, గోపాలపురం చెరువు శిఖంలో రెండేళ్ల నుంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బుధవారం అర్ధరాత్రి 1 గంటకు 500 మంది...
కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జిహెచ్ఎంసిలో ప్రక్షాళన మొదలైంది. ఇద్దరు జోనల్ కమిషనర్లతోపాటు మరో ఆరుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇద్దరి ఐఎఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా ప్రభుత్వం...