Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
తుది తీర్పు తరువాతనే ఫలితాలు
పశ్చిమ బెంగాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కలకత్తా హైకోర్టు బుధవారం కీలక రూలింగ్ వెలువరించింది. హింసాకాండ , విధ్వంసం పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వెల్లడి,...
నిండు బహిరంగ సభలో ఓటమి అంగీకరించిన మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో...
పాలిటెక్నిక్ కళాశాల మంజూరుపై హర్షం
మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్
ఆమనగల్లు: విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్ అన్నారు. నాలుగు మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రభుత్వం...
పవార్లలో ఎవరిది పైచేయి?
మహారాష్ట్రలో పవార్ల యుద్ధం ఊహించిన మలుపులే తిరుగుతున్నది. శివసేన చీలిక ఉదంతాన్నే తలపిస్తున్నది అని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కాని అందుకు భిన్నంగాను, వైవిధ్యం కూడినదిగాను పవార్ల వృత్తాంతం కొత్త మలుపులు, మెరుపులు...
విభజన హామీలపై తెలంగాణ పర్యటనలో మోడీ సమాధానం చెప్పాలి
హైదరాబాద్ : ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో ఈ నెల 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సిపిఐ...
ఈ నెల 15న హైదరాబాద్ లో బిసిల రాజకీయ ప్లీనరీ
హైదరాబాద్ :బిసిలకు రాజకీయ అధికారమే లక్షంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బి నగర్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బిసి ప్రతినిధులతో బిసిల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు బిసి...
బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిన స్థానం
నల్లగొండ: కులవృత్తులకు చేయూతనిస్తూ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కెట్పల్లి మండల...
తమిళనాడులో తెలంగాణ రైతు పథకాల కోసం ర్యాలీ
హైదరాబాద్ : తమిళనాడులో కూడా వ్యయసాయ రంగం అభివృద్ధికోసం తె లంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలను అమలు చేయలని ఆ రాష్ట్ర రైతు లు తమిళనాడు ప్రభుత్వాన్ని...
స్పష్టమైన ఓటరు జాబితా రూపోందించాలి
ఆసిఫాబాద్: స్పష్టమైన ఓటరు జాబితా రూపోందించే విధంగా అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన...
రాజకీయ నిర్వచనం ‘సోలిపేట’ జీవితం
తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై రాజ్యసభలో రాణింపుతో గడిచిన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనునిత్యం పేద ప్రజలకు అంకితం చేసిన సోలిపేట రామచంద్రారెడ్డి జూన్ 27 న 92 వ ఏట కన్నుమూశారు....
ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో...
కాలపరిమితి ముగిసిన పలు జిల్లాల టీఎన్జీవో కార్యవర్గాల రద్దు
నాంపల్లి : నగర టీఎన్జీవో సంఘం, సంగారెడ్డి, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాల టీఎన్జీవో యూనియన్ల కార్యవర్గాలు రద్దయ్యాయి. వాటి కార్యవర్గాల మూడేళ్ల కాలపరిమితి గడువు ముగిసాయి. ఈ మేరకు తాత్కాలికంగా ఉద్యోగులతో కూడిన...
ఓటరు నమోదుకు స్పెషల్ డైవ్
కరీంనగర్: ఓటరు నమోదు కోసం స్పెషల్ డైవ్ను నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అ న్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని...
పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ధర్నా
మన తెలంగాణ/మోత్కూరు: పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట...
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
బిసి విద్యార్థుల పూర్తి ఫీజుల స్కీం పునరుద్ధరించాలి
హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్దరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి...
పంటరుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలి
తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర విజ్ణప్తి చేసింది. శనివాంర సంగం కార్యాలయంలో జరిగిన...
ఉప చట్టం రద్దయ్యే దాకా ఉద్యమిస్తాం : ఫ్రొఫెసర్ హరగోపాల్
ముషీరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప లాంటి చట్టాలు ఉండాల్సినవి కావని, ఉప చట్టం రద్దయ్యే వరకూ ఉద్యమిస్తామని నిర్భంద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఉప చట్టం రద్దు చేయాలని,...
కలుపుడే కాదు రిజర్వేషన్లు పెంచాల్సిందే: జాజుల శ్రీనివాస్ గౌడ్
జాతీయ బిసి కమిషన్ నిర్ణయంపై జాజుల పైర్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబిత లో ఉండి కేంద్ర జాబితాలో లేని కులాలను ఓబిసి జాబితాలో కలిపితే ఎవ్వరికీ అభ్యంతరం లేదని, కాని ఏలాంటి...