Sunday, May 5, 2024
Home Search

కేంద్ర ఎన్నికల సంఘం - search results

If you're not happy with the results, please do another search
Teacher MLC election polling today

నేడు టీచర్ ఎంఎల్‌సి ఎన్నిక

మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నిక...

ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..

హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్...
Chalo delhi for BC

ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ… పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన

50 శాతం రిజర్వేషన్లు ...కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన కోర్ కమిటి సమావేశంలో నిర్ణయం మన తెలంగాణ / హైదరాబాద్ :  చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను...
Rahul Gandhi

బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ‘భారత్‌లో బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది. కానీ ప్రతిపక్షాలు ఏకమై దాని పన్నాగాన్ని తుత్తునియలు చేస్తాయి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాన్నికి చేయగలిగిందంతా చేస్తాయి’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు....
Parliament security breach

లేఖాస్త్రం

భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...
EC Withholds Lakshadweep Lok Sabha bypoll

ఇసిపై తీర్పు అమలవుతుందా?

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో కీలకమైన ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం ప్రభుత్వ విభాగంగా, అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించడం తగదు. ఆ సమయంలో అమలులో...
Parliament security breach

ఇసికి బంధ విముక్తి!

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు...
ED Notice To MLC Kavitha

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా దినోత్సవం రోజున పార్లమెంట్ ముందుకు తీసుకురావాలి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి ఇప్పటికే రెండుసార్లు బిజెపి మాట తప్పింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార...
203 Medicine seats in the EWS quota

ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం

అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
Kushboo Sundar appointed as member of NCW

ఎన్‌సిడబ్లూ సభ్యురాలిగా ఖుష్భూ..

న్యూఢిల్లీ: రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్‌కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బిజెపి కార్యనిర్వాహక కమిటీ...

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, స్వేచ్ఛ కోసం విస్నూర్ దొరకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని రాఫ్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
RSS Jamaat

ఆర్‌ఎస్‌ఎస్-జమాతే చర్చలు!

ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
Elections to 5 MLC Seats Soon in AP

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 21 మంది అభ్యర్థులు

హైదరాబాద్ : మహబూబ్‌నగర్, -రంగారెడ్డి, -హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి 21 మంది బరిలో నిలిచారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తి...
BJP Announces Candidates for MLC Seats in Telugu States

నలుగురు ఎంఎల్‌సి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఎంఎల్‌సి ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో బిజెపి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్స్ ఎంఎల్‌సి స్థానానికి బిజెపి తరపున...
TS New Secretariat inauguration postponed

సచివాలయం ప్రారంభానికి కోడ్ గ్రహణం

హైదరాబాద్: ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కారణంగా సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. నూతన అసెంబ్లీ భవనాన్ని ఈ నెల 17వ తేదీన అత్యంత అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...
BRS meeting in Nanded

మరాఠ్వాడలో మలి కేక

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....
First modern feminist poets Kolakaluri Swarupa Rani

బోనులో ప్రధాని!

అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...

ఇవిఎంల కొనుగోళ్లకు రూ 1,900 కోట్లు

న్యూఢిల్లీ : 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఇవిఎంల కొనుగోళ్ల కోసం దాదాపుగా రూ 1,900 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖకు కల్పించారు. ఈ ఏడాది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ...
Importance of voting in democracy

ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
Remote Electronic Voting Machines

రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు

2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు...

Latest News