Friday, May 3, 2024
Home Search

రైల్వే శాఖ - search results

If you're not happy with the results, please do another search
Special trains between Tirupati and Secunderabad

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

  హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టు -సికింద్రాబాద్ (08579/08580) స్పెషల్ రైలును ఈనెల 24...
Organize booster dose camps: Union Health Ministry

బూస్టర్ డోసు క్యాంప్‌లు నిర్వహించండి

రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17శాతంమంది మాత్రమే బూస్టర్‌డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ తెలిపారు. ఈనేపథ్యంలో...
Restore concession to senior citizens

సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించండి

రైల్వేకు స్టాండింగ్ కమిటీ సిఫారసు న్యూఢిల్లీ : రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. కనీసం స్లీపర్ , థర్డ్ ఏసీ కోచ్‌ల్లోనైనా వెంటనే...
Everything is ready for independent India's Diamond Festival

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సర్వం సిద్దమైంది. పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సోమవారం ఉదయం 11.30...
Telangana State Cabinet meeting on sept 3rd

‘నిష్క్రియా’ ఆయోగ్

నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన.. బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
Whatsapp messages are reason for Secunderabad violence

‘సికిందరాబాద్’ విధ్యంసానికి వాట్సప్ సందేశాలే కారణం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో వాట్సాప్ సంభాషణ, సందేశాలే కీలకమని విచారణలో తేలింది. ఈక్రమంలో విధ్వంసం జరిగిన రోజు నిందితుల మద్య జరిగిన వాట్సల్ కాల్స్,...
National flags should be hoisted on 1.28 crore houses

సకలజనుల సంబురం

స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు 1.28కోట్ల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరాలి ఇంటింటికి ఉచితంగా పతాకాల పంపిణీ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలదే ఆ బాధ్యత హెచ్‌ఐసిసిలో ప్రారంభోత్సవ సమారోహం ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక అలంకరణ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహం సమీక్షలో...
What has Modi government done for people of Telangana?

రాజకీయం కోసం ఉప ఎన్నికలా?

పదవీ వ్యామోహమే బిజెపి లక్షం తెలంగాణ కోసమే ఆనాడు త్యాగాలు చేశాం కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు రేక్ పాయింట్ ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెదక్...
Free electricity and ration card should be given to disabled people

వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఎస్‌వికెలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు...
General science questions and answers in telugu

కరెంట్ అఫైర్స్…

జాతీయం: 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
Programs of India's Independence Diamond Festival fortnight:CM KCR

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం

ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7 రోజులు, అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజులు జెండాల తయారీకి నేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
People are not interested in taking booster dose of covid vaccine

‘బూస్టర్’కు స్పందన కరవు

ఇప్పటివరకు ప్రికాషనరీ డోసు తీసుకున్న వారు 5% మాత్రమే ఒకటి, రెండు డోసులకే ఆగిపోయిన మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడంపై...
22 cm rainfall in Mahabubabad district

మళ్లీ ముంచెత్తిన వాన

మహబూబాబాద్ జిల్లాలో 22 సెం.మీ. వర్షపాతం షీయర్ జోన్ ప్రభావంతో 26వరకు రాష్ట్రంలో భారీ, ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాలో పాలేరు వాగు పొంగి వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న...
Indian Railways Suffered Recurring Loss

రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి కేంద్రం స్వస్తి

టికెట్ ధరలు తక్కువతో రైల్వేకు విపరీత నష్టం న్యూఢిల్లీ : రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (సీనియర్ సిటిజన్లు) రాయితీని పునరుద్ధరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులకిచ్చే టికెట్ రాయితీ గురించి...

మా నూరు ప్రశ్నలపై నోరు విప్పండి

ఏ వర్గానికి మేలు చేశారో చెప్పండి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? విదేశాల నుంచి తీసుకొస్తామన్న నల్లధనం ఏమైంది కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టునైనా దేశంలో కట్టారా? అన్ని శాఖలకూ...
CM KCR review On education and employment related issues

అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా...
ACB raids on Congress MLA Jameer Ahmed's residence

కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ జమీర్ అహ్మద్ నివాసాలపై ఎసిబి దాడులు

బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ బిజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కు అపరిమిత ఆస్తులు ఉన్నాయన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు అహ్మద్‌ఖాన్‌కు చెందిన ఆస్తులపై ఐదు...
Watch Telangana and learn:KTR

మోడీజీ.. ‘ఆవో’.. దేఖో.. సీఖో

తెలంగాణ చూసి నేర్చుకోండి.. మీ పంథా మార్చుకోండి విద్వేషం వీడండి.. వికాసంపై చర్చించండి గంగా జమునా తెహజీబ్‌ను గుండెల నిండా నింపుకోండి మీ పార్టీ డిఎన్‌ఎలోనే విద్వేషం ఉంది ప్రజల శ్రేయస్సు గురించి చర్చిస్తారనుకోవడం అత్యాశే అబద్ధాల...
Aakash+Byju's launches 1st Center in Kadapa

కడపలో ఆకాష్‌ +బైజూస్‌ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ ప్రారంభం

కడప: దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనే కలను సాకారం చేయాలనే తమ లక్ష్యానికనుగుణంగా, దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌+బైజూస్‌...
22 Members arrested in Secunderabad Railway station incident

ఎవరో జ్వాలను రగిలించారు..!

“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో...

Latest News