Home Search
గ్రహాలు - search results
If you're not happy with the results, please do another search
మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...
రామజన్మభూమిలో ప్రాచీన ఆలయ శిథిలాలు లభ్యం
అయోధ్య(యుపి): అయోధ్యలోని రామజన్మభూమి స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్న సందర్భంగా ప్రాచీన ఆలయానికి సంబంధించిన శిథిలాలు లభించినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.
రాజన్మభూమి స్థలంలో తవ్వకాలు...
రాజ్ఘాట్లో 12 అడుగుల గాంధీ
న్యూఢిల్లీ : రాజ్ఘాట్లోని గాంధీ వాటికలో 12 అడుగుల ఎతైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ నెల 4న ఆవిష్కరిస్తారు. గాంధీ స్మృతి, దర్శన్ సమితి ఉపాధ్యక్షులు విజయ్...
ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు
భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
మసీదులో రెండోరోజూ సర్వే..
వారణాసి : సుప్రీంకోర్టు నుంచి కూడా అనుమతి దక్కడంతో స్థానిక జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ) శాస్త్రీయ సర్వే పనులు రెండోరోజు కూడా జరిగాయి. 17వ శతాబ్ధపు ఈ...
ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ...
జనన మరణాల నమోదు (సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ...
చంద్రయాన్3 లో మరో కీలక అడుగు..చంద్రుని కక్ష వైపు ప్రయాణం
శ్రీహరికోట : గత నెల 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్కు సోమవారం అర్ధరాత్రి వరకు లూనార్ ట్రాన్సఫర్ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్ చేపట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన అపోజి ఇంధనాన్ని...
జ్ఞానవాపి మసీదు వివాదంపై యోగి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని ఒప్పుకుంటూ ముస్లిం పిటిషనర్లు ఒక తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని...
ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు: ఛైర్మన్ సోమనాథ్
శ్రీహరికోట: పిఎస్ఎల్వి-సి 56 ప్రయోగం విజయవంతమైంది. పిఎస్ఎల్వి-సి56 ద్వారా ఎర్త్ ఆర్బిట్లోకి ఏడు ఉపగ్రహాలను పంపించనున్నారు. రోదసీలోకి డిఎస్-సార్ ప్రధాన ఉపగ్రహం, ఆరు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇస్రో మూడో...
వారణాసిలో అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్పో 2023..
వారణాసి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో 2023 (ITCX) గత సాయంత్రం వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో వేడుకగా ముగిసింది. జూలై 22-24 వరకు ఈ ఎక్స్పో...
చంద్రుడిని గెల్వడం ఈజీ ఏం కాదు
ముంబై : గడిచిన ఏడు దశాబ్దాలలో సాగిన 116 చంద్రమండల యాత్ర ప్రయోగాలలో 62 విజయవంతం అయ్యాయి. 41 వరకూ విఫలం అయ్యాయి. కాగా ఎనిమిదింటిలో పాక్షిక విజయం దక్కింది. మూన్మిషన్లపై అమెరికా...
చంద్రయాన్- 3 తొలి విజయం
చంద్రయాన్- 3 భూ కక్ష్యలోకి చేరుకొని ఇస్రో శాస్త్రజ్ఞుల మీద పూల వాన కురిపించింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్ళిన చంద్రయాన్- 3 ఆగస్టు 23న చంద్రగ్రహం దక్షిణ...
అతిరుద్ర మహాయాగంలో అపశృతి
యాగం జరుగుతున్న సమయంలో ఎగిసిన మంటలు, కాలిపోయిన టెంట్
ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
తాండూరు: అతిరుద్ర మహాయాగం ఆఖరిరోజు అపశృతి జరిగింది. పూర్ణాహుతి జరగడానికి ముందే యాగం జరిగే...
నయన మనోహరం..మాతేశ్వరి ఘటోత్సవం
చాంద్రాయణగుట్ట: పాతనగర వీధుల్లో మాతేశ్వరీ ఘటాల ప్రతిష్టాపన ఊరేగింపు ఆదివారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. చిరుజల్లులు...డప్పు వాయుద్యాలు.. బ్యాండు మేళాల మోతలు...కళాకారుల ప్రదర్శనలు ... అడుగడుగునా స్వాగత వేదికలు.. ప్రముఖుల స్వాగతం.. బారీ...
గుట్టుచప్పుడు వెల్లడి..
పారిస్ : ఈ విశ్వానికి ఓ లయబద్ధమైన నేపథ్య చప్పుడు ఉంటుందని, ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. భూమి ఖగోళం, వివిధ గ్రహాలు, ఖగోళాంతరాల అనుసంధాన ప్రక్రియగా ఉండే విశ్వం...
సినీ నటి కరాటే కళ్యాణిపై మా విధించిన సస్పెన్షన్ అన్యాయం
నాంపల్లి : తెలుగు మూవీ ఆర్టిస్తూ అసోసియేషన్ (మా)లో సినీ నటి కరాటే కళ్యాణి సభ్యత్వాన్ని సస్పెన్షన్లో పెట్టడం అన్యాయమని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు నిరసన వ్యక్తంచేశారు.ఖమ్మం నగరం లకారం చెరువులో...
సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యం
సత్తుపల్లి : సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిత్తలూరి ప్రసాద్ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న...
సమీకృత వ్యవస్థతో వేగంగా అభివృద్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన సమీకృత కలెక్టరేట్ విధానంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో నూతన భవనాలు ప్రారంభించనున్న నేపథ్యంలో...
సత్తుపల్లి అభివృద్ధికి రూ.172 కోట్లు ఖర్చు చేశాం
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 172 కోట్లు ఖర్చు చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...