Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
మళ్ళీ ఘర్షణలు!
సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు...
మునుగోడులో కాంగ్రెస్, బిజెపి వర్గాల ఘర్షణ
పాల్వాయి స్రవంతి కాన్వాయిపై దాడి
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆదివారం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై కాన్వాయిపై దాడి జరిగింది....
యుపి పోలీసులతో ఘర్షణ… మహిళ మృతి
మొరాదాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్కు వచ్చిన ఉత్తరప్రదేశ్ పోలీసు బృందానికి భరత్పూర్ గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దశలో అక్కడి బిజెపి నేత భార్య మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాల...
అజర్బైజాన్-ఆర్మీనియాల మధ్య ఘర్షణ: 176 మంది మృతి
బాకు: అజర్బైజాన్-ఆర్మీనియా దేశాల సరిహద్దుల వద్ద గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వారం వ్యవధిలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 176 మంది సైనికులు ప్రాణాలర్పించారు. 71...
వినాయక ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం గ్రామంలో వినాయక ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, బీరు బాటిళ్లలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
గుజరాత్ లోని వడోదరలో మతఘర్షణలు
వడోదర: గుజరాత్లోని వడోదరలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా రెండు మత వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన సున్నితమైన మాండ్వి ప్రాంతంలోని పానిగేట్ దర్వాజా మసీదు వద్ద గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతున్నప్పుడు...
గుజరాత్లో మతఘర్షణలు
గాంధీనగర్: గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో మతఘర్షణలు జరిగాయి. మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే యువకుడిని హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. యువకుడి హత్యకు మరో వర్గం కారణమని భావించి ఇంకో వర్గం...
అభివృద్ధి మాది… మత ఘర్షణలు వారివి
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు...
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య
అమరావతి: శ్రీకాకుళం జిల్లా అంబటి కంబారంలో ఆదివారం వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని ఆనంద్ గా గుర్తించారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. అదికాస్త ముదరడంతో స్నేహితులు ఆనంద్...
మొబైల్ విషయంలో దోస్తుల మధ్య ఘర్షణ…
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని మార్కెండేయనగర్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యంమత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. మొబైల్ విషయంలో ఇమ్రాన్, సిద్ధు మధ్య గొడవ...
జనగామలోని ఓ బార్లో ఘర్షణ
వరంగల్: జనగామలోని ఓ బార్లో ఘర్షణ చోటుచేసుకుంది. సునీల్ అనే వ్యక్తిపై నాగరాజు కత్తితో దాడి చేశాడు. సునీల్ను నాగరాజు స్నేహితులు అడ్డుకున్నారు. నాగరాజు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ...
తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు...
’రైతు సంఘర్షణ సభ‘లో పాల్గొన్న రాహుల్ గాంధీ
వరంగల్: రాహుల్ గాంధీ తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నప్పుడు ఆయనకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన హెలికాప్టర్లో...
పాటియాలా ఘర్షణల ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానా అరెస్ట్
చండీగఢ్ : పంజాబ్ లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని మొహాలీలో అరెస్టు చేసినట్టు పాటియాలా ఐజీ...
పాటియాలా ఘర్షణల కీలక కుట్రదారుడు బర్జిందర్ సింగ్ పర్వానా మొహాలీలో అరెస్టు!
రాజ్పురా నివాసి అయిన పర్వానాను మొహాలీ నుంచి చండీగఢ్ ఎయిర్పోర్టు వైపు వెళ్తుండగా పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: పాటియాలాలో ఇటీవలి హింసాకాండ వెనుక ప్రధాన సూత్రధారి అయిన బర్జిందర్ సింగ్ పర్వానాను మొహాలీలో అరెస్టు చేసినట్లు...
పంజాబ్లోని పటియాలాలో ఘర్షణలు
అమృత్సర్: పంజాబ్కు చెందిన పటియాలలో కాళీ దేవి మందిరం వద్ద రెండు వర్గాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శివసేన, ఖలిస్థాన్ మద్దతుదార్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు రువ్వుకోవడం, కత్తులు ఝళిపించడం...
గుజరాత్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ: ఒకరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఆనంద్ జిల్లాలోని ఖంబాట్ పట్టణంలో, ఉత్తర గుజరాత్లోని సబర్కాంత పట్టణంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు ఒకరు చనిపోగా, ఓ...
డిజె విషయమై ఘర్షణ: యువకుడు మృతి
నిర్మల్: పెళ్లి వేడుకలో డిజె విషయమై ఘర్షణ జరిగి యువకుడు మృతిచెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ మండలం కాల్వతండాలో చోటుచేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లలో జరిగిన వివాహ వేడుకల్లో...
స్కూల్ లో ఘర్షణ.. పదో తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్: ఘర్షణలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా నగర్ లో చోటుచేసుకుంది. కృష్ణా నగర్ లోని సాయి కృప స్కూల్ లో పదో తరగతి విద్యార్థుల మధ్య...
పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ: ఒకరు మృతి
హైదరాబాద్: పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొని ఒకరు మృతి చెందిన సంఘటన హైరదాబాద్ కృష్ణానగర్ లోని సాయికృపా పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. తరగతి గదిలో పేపర్ బంతితో క్రికెట్ ఆడుతుండగా పదో...