Home Search
స్మార్ట్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
ఇనార్బిట్ మాల్లో ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించిన శాంసంగ్
ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ఇనార్బిట్ మాల్లో ప్రారంభించిన శాంసంగ్
హైదరాబాద్: శాంసంగ్ ఇండియా ఈరోజు తెలంగాణలో తమ అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్లో ప్రారంభించింది. కొత్త స్టోర్ శాంసంగ్ యొక్క...
అమెరికాలో 70 శాతం ఇళ్లకు వ్యాపించిన కోవిడ్-19
న్యూయార్క్: కోవిడ్-19 వ్యాధి బారిన పడిన పిల్లలు అతి తక్కువగా ఉన్నారు, ఓ బిడ్డ ద్వారా సంక్రమించిన సార్స్ సివోవి-2 అమెరికాలోని 70.4 శాతం, అంటే దాదాపు 850000 ఇళ్లకు వ్యాపించింది. జెఎఎంఎ...
లోక్సభ ఎన్నికలకు ముందు జనాభా గణన ఉండబోదు!
న్యూఢిల్లీ: మహమ్మారి కారణంగా నిరవధిక కాలానికి వాయిదా వేసిన దశాబ్ద జనాభా గణన 2024 ఏప్రిల్మేలో జరుగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జనాభా గణనలో స్మార్ట్ఫోన్లు,...
మార్కెట్లోకి షియోమీ ఎ2, ఎ2 ప్లస్
బెంగళూరు : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ ఇండియా తన పాపులర్ రెడ్మి ఎ-సిరీస్లో రెడ్మి ఎ2, రెడ్మి ఎ2+ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద...
ఈవీ గేర్డ్ బైక్ ఎరా ప్రీ బుకింగ్ కోసం ఫ్లిప్కార్ట్తో మ్యాటర్ భాగస్వామ్యం..
టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్ మ్యాటర్, నేడు భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్ మార్కెట్ ప్రాంగణం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్ ఎరా...
ఎక్స్90 సిరీస్ను ప్రారంభించిన వివో
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త ఎక్స్90 సిరీస్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో రెండు ఎక్స్ట్రీమ్ ఇమేజింగ్ ఫ్లాగ్షిప్ పరికరాలు వానిలా వివో ఎక్స్90, ప్రీమియం వివొ...
ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
5000 ఎంఎహెచ్తో వివో వై02
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వివో వై02 ఫోన్ను లాంచ్ చేసింది. కొత్త మోడల్ స్టైలిష్ డిజైన్ను కల్గివుండగా, బ్యాటరీ సామర్థం 5000 ఎంఎహెచ్తో వస్తోంది. స్మార్ట్ఫోన్...
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్లోని తన మెయిన్ బ్రాంచ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎల్హెచ్ఒ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆధారిత...
అద్భుతమైన ఫీచర్లతో వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్..
హైదరాబాద్ : ఆకట్టుకునే ఫీచర్లతో వన్ప్లస్ సిరీస్ నుంచి మరో ప్రీమియం ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ3 పేరుతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఫీచర్లు: ఈ ఫోన్లో 108 మెగా...
క్రోమా దీపావళి ఫెస్టివల్ అత్యుత్తమ డీల్స్
న్యూఢిల్లీ: ఎక్కువ మంది అభిమానించే, వేడుక చేసే పండుగ, దీపావళి కోసం ఇండియా సిద్ధమవుతున్న వేళ, భారతదేశపు మొట్టమొదటి, అత్యంత నమ్మకమైన ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ బ్రాండ్, టాటా గ్రూప్కు చెందిన...
రూ.15 వేలకే జియో ల్యాప్టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి సపోర్ట్తో తక్కువ ధర ల్యాప్టాప్ను విడుదల చేయబోతోంది. దీని ధర కేవలం రూ.15,000 ఉండనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ జియోబుక్ కోసం క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం...
ఐక్యూ నుంచి జెడ్6 లైట్ 5జి
న్యూఢిల్లీ: ఐక్యూ సరికొత్త జెడ్6 లైట్ 5జి ఫోన్ని ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కల్గిన తొలి స్మార్ట్ఫోన్, 120హెర్ట్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపి...
మార్కెట్లోకి సరికొత్త వివో వై35
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై35 ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్న ఈ ఫోన్ ట్రిఫుల్ కెమెరాను కల్గివుంది. 5000 ఎంఎహెచ్...
గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్న వందేభారత్ రైలు
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్...
మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్ల డిస్ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా,...
రియల్మి 9ఐ 5జి, టెక్లైఫ్ టి100
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మి 810 ప్రాసెసర్తో 9ఐ 5జి ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. 18డబ్లు చార్జర్తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తోంది. దీంతో పాటు రియల్మి టెక్...
మార్కెట్లోకి మోటో జి32
న్యూఢిల్లీ : మోటరోలా జి సిరీస్ ఫ్రాంచైజీలో వినియోగదారుల కోసం మోటో జి32ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.12,999(4జిబి + 64జిబి)గా నిర్ణయించారు. అయితే వినియోగదారులు దీన్ని కేవలం రూ.11,749కే...
హైదరాబాద్లో రోజురోజుకి పెరుగుతోన్న అలెక్సా ఉపయోగం
హైదరాబాద్: నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్ అమెజాన్. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు దగ్గరైన అమెజాన్.. ఇప్పుడు అలెక్సాలోనూ అగ్రపథంలో దూసుకెళ్తోంది. అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్ని...