Tuesday, April 30, 2024
Home Search

స్మార్ట్‌ ఫోన్‌ - search results

If you're not happy with the results, please do another search
Jio 5G smartphone for less than Rs 5000

రూ. 2500కే జియో 5జీ ఫోన్!

  ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
70 years old apply for Guinness world record

నాలుగేళ్లలో 40 వేల కి.మీ కాలినడక

లండన్ : పంజాబ్‌లో పుట్టినా గత 40 ఏళ్లుగా ఐర్లాండ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్లలో నలభై వేల కిమీ దూరం కాలి నడక సాగించాడు. ఈ ఎర్త్ వాక్ పూర్తయిన...
Vivo launches V20 phone in India

మార్కెట్లోకి వివో వి20

  న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో పండగ సీజన్ సందర్బంగా సరికొత్త వివో వి20 ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర 8+128...
Samsung will shift phone manufacturing to India

భారతీయులకు సామ్‌సంగ్ శుభవార్త

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ త్వరలో తన ఉత్పత్తిని వియత్నాం నుంచి భారత్‌కు మార్చనుంది. దేశంలో మూడు లక్షల కోట్లకు పైగా ఉత్పత్తులను తయారు చేయడానికి సామ్‌సంగ్ రంగం...
Amazon Prime Day 2020 Sale Starts on August 6

6 నుంచి అమెజాన్ ప్రైమ్‌డే సేల్

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్‌డే 2020 సేల్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 6, 7తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమం కింద రూ.10వేల ప్రత్యేక తగ్గింపు ధర అందిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా...
Samsung Galaxy M31s India Launch Today

శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్‌లో మరో నయా మోడల్‌ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6వ...
vivo y70s

5జి సపోర్ట్‌తో ‘వివొ వై70ఎస్‌’ స్మార్ట్ ఫోన్

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్‌ తయారీదారు కంపెనీ వివో నుంచి 5జీ టెక్నాలజీతో మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా వై-సిరీస్‌లో వై 70ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది సంస్థ....

స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి

  న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...

విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

  హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్