Saturday, May 18, 2024
Home Search

ఎన్‌కౌంటర్ - search results

If you're not happy with the results, please do another search
Lashkar Terrorist Killed In Encounter In Jammu

కుప్వారా ఎన్‌కౌంటర్: మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

  శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో...
2 Terrorists Killed in Encounter in Kupwara District

కుప్వారా ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం..

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరు లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాది కాగా, మరొకరిని ఇంకా గుర్తించ వలసి...
Corona to 70 thousand men in the Armed Forces

కుంజియులర్ లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్...
Two Lashkar Terrorists Killed In Srinagar Encounter

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై...
2 Terrorists killed in Kulgam Encounter

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: కశ్మీర్ లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్‌గామ్ వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు దాదాపు...

ఎన్‌కౌంటర్‌లో హిజ్‌బుల్ ఉగ్రవాది మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం కుల్గామ్ జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఖండిపోరా శివారులో ఉగ్రవాదులు సంచిరిస్తున్నారని...
Two terrorist dead in Kupwara encounter

కుప్వారాలో ఎన్‌కౌంటర్… ఇద్దరు తీవ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. చక్రతాస్ శివారులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు....
Three militants killed in Baramulla encounter

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల...
Azam Khan

జైలులో ఓ ఇన్‌స్పెక్టర్ నేను ‘ఎన్‌కౌంటర్’ అవుతానన్నాడు: ఆజమ్ ఖాన్

రామ్‌పూర్ ఎంఎల్‌ఏ ఆజమ్ ఖాన్ రెండేళ్లుగా జైలు జీవితం గడిపారు. ఆయన శుక్రవారం ఉదయం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. న్యూఢిల్లీ: విడుదలయ్యాక ఎన్‌కౌంటర్ అవుతానని జైలులో ఓ ఇన్‌స్పెక్టర్ తనని హెచ్చరించనట్లు సామాజ్‌వాది...
Supreme Court judgment on Disha encounter case

దిశ ఎన్‌కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెలువరించనుంది. ఈక్రమంలో దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఎన్‌కౌంటర్ జరిగిన...
Three Naxals killed in encounter at Latehar district

జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి

రాంచీ : జార్ఖండ్‌లోని లాటేహర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది.అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల గస్తీ సమయంలో జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామునే ఈ ఘటన జరిగిందని...
Naxal commander killed in Chhattisgarh encounter

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ కమాండర్ మృతి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక నక్సల్ కమాండర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జిల్లా రిజర్వ్ గార్డు(డిఆర్‌జి)కి చెందిన ఒక జవాను కూడా...
2 terrorists killed in encounter in Jammu and Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కాశ్మీర్: జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో...
2 Terrorists Killed in Encounter in Kupwara District

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్‌ మృతి..

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ మృతిచెందారు. శనివారం ఉదయం జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రత దళాలకు...
Two jawans one militant killed in Kashmir encounter

కశ్మీరు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి

శ్రీనగర్: భద్రతా దళాలకు, ఉగ్రవాదికి మధ్య జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు సైనిక జవాన్లు, ఒక లష్కరే తాయిబా ఉగ్రవాది మరణించారు. షోపియాన్ జిల్లాలోని జయిన్‌పొరాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది....
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. శ్రీనగర నగర్‌లోని  జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు శనివారం ఉదయం ఆపరేషన్...
Sirpurkar commission completes inquiry into Disha encounter

దిశ ఎన్‌కౌంటర్ కేసు.. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్

విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్.. సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిర్పూర్కర్...
2 Maoists killed in Encounter in Chhattisgarh border

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
2 Maoists killed in Encounter in Chhattisgarh border

ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత

  చాయిబస (ఝార్ఖండ్) : సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా తోపాటు ఆయన దళ సభ్యులు ఝార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్బమ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని పోలీస్ వర్గాలు సోమవారం...
2 Terrorists Killed in Encounter in Kupwara District

కశ్మీరులో ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బడ్గామ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు జైషే మొహమ్మద్(జెఇఎం) ఉగ్రవాదులు మరణించారు. గురువారం రాత్రి జోల్వా గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీరు ఐజి విజయ్ కుమార్...

Latest News