Home Search
కిషన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలి
సిఎం కెసిఆర్ జోక్యం చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపాలి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొపెసర్ల జెఏసీ నాయకుల వినపం
హైదరాబాద్సి: సిఎం కెసిఆర్ గతంలో తమకు ఇచ్చిన హామీని నేరవేర్చి రెగ్యులరైజేషన్ చేసేందుకు వెంటనే ఉత్తర్వులు...
చంద్రయాన్ విజయం.. భారతీయులందరికీ గర్వకారణం
హైదరాబాద్ : చంద్రయాన్- 3 ప్రయోగం విజయవంతం కావడం భారతీయులందరికీ గర్వకారణం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శ్రీహరికోటలోని సతీష్...
విద్యకు ప్రభుత్వం పెద్దపీట
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
రంగారెడ్డి: మన ఊరు మన బడి కింద ప్రభుత్వ బడులను దశల వారీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి...
ఆసుపత్రి పనుల పరిశీలన
నర్సంపేట: నర్సంపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నర్సంపేట...
భవిష్యత్ తరాల అవసరాలకు దూరదృష్టితో ఆర్వోబి నిర్మాణం
కరీంనగర్: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ అన్నారు.గురువారం కరీంనగర్ రూరల్...
పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్కు కళ్లలో మంట
మరిపెడ : తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పంట సాగుకు పుష్కలంగా సాగునీరు, పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందించడంతో పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్కు...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
రైతులకు తక్షణమే రేవంత్ క్షమాపణ చెప్పాలి
టేకులపల్లి : తెలంగాణలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటును మూడుగంటలు మాత్రమే అందించాలని పిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలను నిరసిస్తూ బిఆర్యస్ పార్టి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు....
పార్టీ మారినా గుణం మారలే..!
తిమ్మాపూర్: టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పార్టీ మారినా తనగుణం ఏమాత్రం మారలేదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. 24గంటల ఉచిత కరెంట్పై కాంగ్రెస్ తీరు ఎలా ఉండనుందో ఆయన...
తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలను చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్యే
బెజ్జంకి: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజు చేస్తున్న తరుణంలో రైతులకు ఎనమిది గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్...
బిఆర్ఎస్తోనే సంక్షేమ పథకాలు
యాచారం: బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజక వర్గ పెద్దలు పిఎసిఎస్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి,ఇబ్రహీంపట్నం వార్డు కౌన్సిలర్ రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు నర్సింహ్మారెడ్డి అన్నారు....
బిఆర్ఎస్ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
యాచారం: బిఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని,పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధేశాల మేరకు యాచారం మండల కేంద్రంలోని సాయిశరణం...
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
యాచారం: బిఆర్ఎస్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు కశ్రమోని పద్మమల్లేష్యాదవ్,ఇబ్రహీంపట్నం కౌన్సిలర్, ఎన్ కుమార్ సీనియర్ నాయకులు పి.మహేష్లు...
దక్షిణాదిలో బలోపేతానికి కమలం కసరత్తు
హైదరాబాద్ : వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దక్షిణాది రాష్ట్రాల భేటీలో బిజెపి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం...
దక్షిణాదిలో బలోపేతానికి కమలం కసరత్తు
హైదరాబాద్లో 11 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ నాయకత్వం భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దక్షిణాది రాష్ట్రాల భేటీలో బిజెపి జాతీయ నాయకత్వం...
ఆర్థికవృద్ధిలో తెలంగాణ ప్రధాన భూమిక
మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం/ హన్మకొండ: దేశాభి వృద్ధిలో తెలంగాణ ప్రాంతం కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స హకరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం వరంగల్...
బీమాతో కొండంత అండ
ఇబ్రహీంపట్నం : బీమాతో బిఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండ అని జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరిగూడ...
సిఎం కెసిఆర్ పాలనను కోరుకుంటున్న యావత్ దేశ ప్రజలు
గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్ర చంద్రాపూర్ వాసులు బాబారాం మస్కి, శోభారాణి...
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ రోల్ మోడల్
కుంటాల : దశాబ్దాలు తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన...
ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తాం: పువ్వాడ
ఖమ్మం: సమాజంలో ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రమాద రహిత సమాజం నిర్మించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అనే ఉద్దేశంతో ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్...